దుబాయ్:వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్లో గెస్ట్ స్పీకర్గా నరేంద్రమోడీ
- January 17, 2018
దుబాయ్:భారత ప్రధాని నరేంద్రమోడీ, వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్లో గెస్ట్ స్పీకర్గా వ్యవహరించనున్నారు. ఫిబ్రవరి 11 నుంచి 13 వరకు జరిగే సమ్మిట్లో ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగిస్తారని మినిస్టర్ ఆఫ్ క్యాబినెట్ ఎఫైర్స్, వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ ఛైర్మన్ మొహమ్మద్ బిన్ అబ్దుల్లా అల్ గెర్గావి చెప్పారు. స్పేస్, డిజిటల్ రివల్యూషన్, హ్యూమన్ రిసోర్సెస్ విభాగాల్లో భారత్ పాత్ర చాలా గొప్పదని అల్ గర్గావి చెప్పారు. ఇండియా నుంచి ఈ విభాగాల్లో యూఏఈ చాలా తెలుసుకోవాల్సి ఉందని ఆయన వివరించారు. భారతదేశం నుంచి పలువురు గౌరవ అతిథులతో కలిసి నరేంద్రమోడీ ఈ కార్యక్రమానికి హాజరవనున్నారు. గతంలో ఈ సమ్మిట్లో సౌత్ కొరియా, అమెరికా, జపాన్ గెస్ట్ కంట్రీస్గా పాల్గొన్నాయి.
తాజా వార్తలు
- ఈద్ అల్ అదా వేడుకలకు కొత్త వెలుగులు నింపిన నవజాత శిశువులు..!!
- తెలంగాణలో 3 రోజులు రెడ్ అలర్ట్
- సరికొత్త డిజిటల్ హంగులతో ‘మహానాడు 2026’ జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు!
- శ్రీలంక వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్
- డ్రైవింగ్ చేస్తూ ఈద్ శుభాకాంక్షలు పంపొద్దు: అబుదాబి పోలీసుల హెచ్చరిక
- కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి నివాసంలో ఈడీ సోదాలు
- విజయవాడ ఎయిర్పోర్టులో విదేశీ ప్రయాణికులకు ఎబోలా పరీక్షలు
- బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులకు గవర్నర్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు
- పౌరులకు, నివాసితులకు సుల్తాన్ ఈద్ అల్ అదా శుభాకాంక్షలు..!!
- యాత్రికులకు రికార్డుస్థాయిలో మషాయిర్ మెట్రో సేవలు..!!









