30 ఏళ్లలోపు ప్రవాసియ గ్రాడ్యుయేట్లను జులై 1 వ తేదీ నుండి ఉద్యోగాలలో ఇక నియమించరు
- January 22, 2018
కువైట్: ఈ ఏడాది జులై 1 వ తేదీ నుండి 30 ఏళ్ల లోపు ప్రవాసియ గ్రాడ్యుయేట్లను ఉద్యోగాలలో నియమించడం లేదని పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ తెలిపింది. యూనివర్శిటీ సర్టిఫికేట్లను కలిగి ఉన్న 30 ఏళ్ళ లోపు వయసు ఉన్న విదేశీయుల నియామకాలను నిలిపివేస్తామని నిర్ణయించినట్లు పేర్కొంది. ఈ సంవత్సరం ప్రారంభంలోనే ఈ నిర్ణయం అమలు చేయాలని భావించారు, కాని సాంఘిక వ్యవహారాల మంత్రి మరియు కార్మిక , ఆర్థిక శాఖ మంత్రి హిందూ అల్-సబీలు ఆరునెలల పాటు వాయిదా వేయాలని కోరారు. ఈ గడువులోపల సాంకేతిక అంశాలపై అధ్యయనం చేయాలని కోరారు. ప్రణాళికా మరియు నైపుణ్యాల డిప్యూటీ డైరెక్టర్ జనరల్ జులై 1, 2018 నాటికి అధికారంగా నిర్ణయం తీసుకుంటుందని పామ్ డాక్టర్ ముబారక్ అల్-అజ్మీ వద్ద అక్రిడిటేషన్ సెక్టార్ ధృవీకరించింది. ప్రత్యేకించి, ఆ నిర్ణయాన్ని వెంటనే అమలు చేయడం కంటే సాంకేతిక అంశాలను క్షుణంగా పరిశీలించి అమలు చేయడం మంచిదని తెలిపింది.
తాజా వార్తలు
- NEET పేపర్ లీక్ కేసులో 13 మందిపై సీబీఐ అభియోగాలు
- తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు
- యూఏఈలో నెగెటివ్ రివ్యూ పోస్టు చేస్తున్నారా? ఎప్పుడు అది పరువు నష్టం కేసుగా మారుతుందో తెలుసుకో
- ప్రజల ప్రతి రూపాయి విలువైనదే..ఆర్థిక క్రమశిక్షణలో రాజీ ఉండకూడదు: డీజీపీ సీవీ ఆనంద్
- టెలిగ్రామ్ అధినేత దురోవ్ పై అంతర్జాతీయ ‘వాంటెడ్’ నోటీసు జారీ
- ఆగస్టు 17 నుంచి విశాఖ విమాన ప్రయాణాలు బంద్
- జోర్డాన్ వైమానిక రక్షణ వ్యవస్థల విజయం.. ఇరాన్ నుంచి ప్రయోగించిన ఐదు క్షిపణులు ధ్వంసం
- ఇరాక్ పై అమెరికా, సౌదీ వైమానిక దాడులు...
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు







