అపార్టుమెంటులో అగ్ని ప్రమాదం ...ముగ్గురికి గాయాలు
- January 26, 2018మస్కట్ : స్థానిక సీబ్ లో ఒక అపార్టుమెంటులో శుక్రవారం అగ్ని ప్రమాదం జరగడంతో ముగ్గురు గాయపడ్డారని ఓమన్ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఎసిడిఎ) ఆన్ లైన్ లో ప్రకటించింది. సీబ్ లోని ఆల్-హేల్ లోని ఒక అపార్టుమెంటు భవనంలో మంటలు చుట్టుముట్టాయని భవనం లోపల చిక్కుకున్న ప్రజల ఉనికిని గూర్చి ఫోన్ లో ఓమన్ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఎసిడిఎ) ఒక ప్రాధమిక సమాచారం అందింది.దీంతో వెంటనే సంఘటన జరిగిన ప్రాంతానికి చేరుకొన్నారు. ముగ్గురు వ్యక్తులను అగ్నిమాపకదళం రక్షించి అపార్టుమెంటులో అగ్నిని నియంత్రించి గాయపడిన వ్యక్తులను అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారని పిఎసిడిఎ ట్వీట్ చేసింది.
తాజా వార్తలు
- ఎయిరిండియా ఎక్స్ప్రెస్ అదిరే ఆఫర్..
- కవిత అరెస్ట్ పై తొలిసారి స్పందించిన కేసీఆర్..
- ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
- భారత్ మరియు దక్షిణాసియాలో హైదరాబాద్ విమానాశ్రేయనిదే అగ్రస్థానం
- తుఫాను ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేయడం చట్టవిరుధ్ధం..యూఏఈ
- పౌరులు, నివాసితుల భద్రతే ముఖ్యం..యూఏఈ అధ్యక్షుడు
- సౌదీల్లో 50% ట్రాఫిక్ తగ్గింపు ఆఫర్ అమలు
- వరద నీటిలో తెలియాడుతున్న వందలాది కార్లు..!
- ఇండియన్ ఇంజనీర్స్ సమస్యపై కీలక చర్చ
- ఒడిశాలోని జాజ్పూర్ కలెక్టర్గా తెలుగు వ్యక్తి నిఖిల్ పవన్ కళ్యాణ్