అమెరికాలో బిజీ బిజీ నారా లోకేష్
- February 04, 2018
నవ్యాంధ్రలో పెట్టుబడుల సేకరణే లక్ష్యంగా ఏపీ మంత్రి నారా లోకేష్ జరుపుతున్న పర్యటన బిజీబిజీగా సాగుతోంది. అట్లాంటాలో కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియాతో సమావేశమైన ఆయన,,అనంతరం ఎన్నారైలతో భేటీ అయ్యారు. కార్డ్ టెక్స్ కంపెనీ ప్రతినిధులతో ఆయన జరిపిన చర్చలు ఫల ప్రదమయ్యాయి. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి తాము సిద్ధంగా ఉన్నామని, వెంటనే విశాఖలో తమ సంస్థ కార్యకలాపాలు ప్రారంభిస్తామని ఈ కంపెనీ ప్రతినిధులు ఆయనకు హామీ ఇచ్చారు. అటు-ఈ-ప్రగతి ప్లాట్ ఫాం ద్వారా ప్రభుత్వ సమాచారాన్ని ఒకే వేదికపైకి తెచ్చే సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్ ను ఏర్పాటు చేస్తున్నట్టి లోకేష్ తెలిపారు. 2019 నాటికి రాష్ట్రంలో లక్ష ఐటీ ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యం ఉందన్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







