అమెరికాలో బిజీ బిజీ నారా లోకేష్
- February 04, 2018
నవ్యాంధ్రలో పెట్టుబడుల సేకరణే లక్ష్యంగా ఏపీ మంత్రి నారా లోకేష్ జరుపుతున్న పర్యటన బిజీబిజీగా సాగుతోంది. అట్లాంటాలో కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియాతో సమావేశమైన ఆయన,,అనంతరం ఎన్నారైలతో భేటీ అయ్యారు. కార్డ్ టెక్స్ కంపెనీ ప్రతినిధులతో ఆయన జరిపిన చర్చలు ఫల ప్రదమయ్యాయి. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి తాము సిద్ధంగా ఉన్నామని, వెంటనే విశాఖలో తమ సంస్థ కార్యకలాపాలు ప్రారంభిస్తామని ఈ కంపెనీ ప్రతినిధులు ఆయనకు హామీ ఇచ్చారు. అటు-ఈ-ప్రగతి ప్లాట్ ఫాం ద్వారా ప్రభుత్వ సమాచారాన్ని ఒకే వేదికపైకి తెచ్చే సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్ ను ఏర్పాటు చేస్తున్నట్టి లోకేష్ తెలిపారు. 2019 నాటికి రాష్ట్రంలో లక్ష ఐటీ ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యం ఉందన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









