మళ్ళీ పెరిగిన బంగారం, వెండి ధరలు
- February 15, 2018
ఆడవారిని ఆకర్షించే బంగారం,వెండి ధరలు పెరగనున్నాయి. గురువారం బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర 365 రూపాయలు పెరిగి 30,725 రూపాయలకు చేరింది. కిలో వెండి ధర కూడా 470 రూ.లు పెరిగి 38,655రూ.లకు చేరింది. విదేశీ మార్కెట్ ట్రెండ్కు అనుగుణంగా దేశీయ మార్కెట్లో బంగారం ధరలు పెరుగుతున్నాయి.
తాజా వార్తలు
- మిలియన్ల మోసానికి 10 సంవత్సరాల జైలు శిక్ష..!!
- ఒమన్లో OMR 79.8 మిలియన్లకు చేరిన ఇన్సూరెన్స్ చెల్లింపులు..!!
- 11 గంటల ఆలస్యం తర్వాత జైపూర్-దుబాయ్ విమానం రద్దు..!!
- జాతీయ దినోత్సవ వేడుకలకు భద్రతా కట్టుదిట్టం..!!
- కటారాలో ప్రయాణంలో రమదాన్ ఇఫ్తార్..!!
- 40 దేశాల నుండి చికెన్, గుడ్ల దిగుమతుల పై సౌదీ నిషేధం..!!
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?









