డ్రగ్ పెడ్లర్కి ఐదేళ్ళ జైలు
- February 15, 2018
మనామా: బహ్రెయినీ డ్రగ్ పెడ్లర్కి ఐదేళ్ళ జైలు శిక్ష విధించింది ఫస్ట్ హై క్రిమినల్ కోర్టు. అలాగే 500 బహ్రెయినీ దినార్స్ జరీమానా కూడా విధించడం జరిగింది. మెథాంఫెటమైన్ అనే డ్రగ్ (స్థానికంగా షబు అని పిలుస్తారు) విక్రయిస్తూ రెడ్ హ్యాండెడ్గా పోలీసులకు పట్టుబడ్డాడు నిందితుడు. జుఫైర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. 280 దిర్హామ్ల విలువైన డ్రగ్ని నిందితుడు విక్రయించాడు. విచారణలో నిందితుడు, మరో డ్రగ్ పెడ్లర్కి సంబంధించిన సమాచారాన్నీ అందించాడు. ఈ నేపథ్యంలో అతన్నీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండో నిందితుడికి ఏడాది జైలు శిక్ష అలాగే 500 బహ్రెయినీ దినార్స్ జరీమానాని ఖరారు చేసింది న్యాయస్థానం. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులకు కూడా ఏడాది జైలు శిక్ష, 500 దిర్హామ్ల జరీమానా విధించడం జరిగింది.
తాజా వార్తలు
- మిలియన్ల మోసానికి 10 సంవత్సరాల జైలు శిక్ష..!!
- ఒమన్లో OMR 79.8 మిలియన్లకు చేరిన ఇన్సూరెన్స్ చెల్లింపులు..!!
- 11 గంటల ఆలస్యం తర్వాత జైపూర్-దుబాయ్ విమానం రద్దు..!!
- జాతీయ దినోత్సవ వేడుకలకు భద్రతా కట్టుదిట్టం..!!
- కటారాలో ప్రయాణంలో రమదాన్ ఇఫ్తార్..!!
- 40 దేశాల నుండి చికెన్, గుడ్ల దిగుమతుల పై సౌదీ నిషేధం..!!
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?









