డ్రగ్ పెడ్లర్కి ఐదేళ్ళ జైలు
- February 15, 2018
మనామా: బహ్రెయినీ డ్రగ్ పెడ్లర్కి ఐదేళ్ళ జైలు శిక్ష విధించింది ఫస్ట్ హై క్రిమినల్ కోర్టు. అలాగే 500 బహ్రెయినీ దినార్స్ జరీమానా కూడా విధించడం జరిగింది. మెథాంఫెటమైన్ అనే డ్రగ్ (స్థానికంగా షబు అని పిలుస్తారు) విక్రయిస్తూ రెడ్ హ్యాండెడ్గా పోలీసులకు పట్టుబడ్డాడు నిందితుడు. జుఫైర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. 280 దిర్హామ్ల విలువైన డ్రగ్ని నిందితుడు విక్రయించాడు. విచారణలో నిందితుడు, మరో డ్రగ్ పెడ్లర్కి సంబంధించిన సమాచారాన్నీ అందించాడు. ఈ నేపథ్యంలో అతన్నీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండో నిందితుడికి ఏడాది జైలు శిక్ష అలాగే 500 బహ్రెయినీ దినార్స్ జరీమానాని ఖరారు చేసింది న్యాయస్థానం. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులకు కూడా ఏడాది జైలు శిక్ష, 500 దిర్హామ్ల జరీమానా విధించడం జరిగింది.
తాజా వార్తలు
- NEET పేపర్ లీక్ కేసులో 13 మందిపై సీబీఐ అభియోగాలు
- తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు
- యూఏఈలో నెగెటివ్ రివ్యూ పోస్టు చేస్తున్నారా? ఎప్పుడు అది పరువు నష్టం కేసుగా మారుతుందో తెలుసుకో
- ప్రజల ప్రతి రూపాయి విలువైనదే..ఆర్థిక క్రమశిక్షణలో రాజీ ఉండకూడదు: డీజీపీ సీవీ ఆనంద్
- టెలిగ్రామ్ అధినేత దురోవ్ పై అంతర్జాతీయ ‘వాంటెడ్’ నోటీసు జారీ
- ఆగస్టు 17 నుంచి విశాఖ విమాన ప్రయాణాలు బంద్
- జోర్డాన్ వైమానిక రక్షణ వ్యవస్థల విజయం.. ఇరాన్ నుంచి ప్రయోగించిన ఐదు క్షిపణులు ధ్వంసం
- ఇరాక్ పై అమెరికా, సౌదీ వైమానిక దాడులు...
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు







