యు.ఎ.ఈ. : నిబంధనలు పాటించండి - జాతీయ దినోత్సవ సంబరాలు జరుపుకొండి
- November 27, 2015
44 వ యు.ఎ.ఈ జాతీయ దినోత్సవం మరియు అమరవీరుల దినోత్సవాన్ని విజయవంతం చేయడానికి దుబాయి పొలిసు వారు సమగ్ర ప్రణాళిక అమలుజరుపనున్నారు. ఈ ప్రణాళికలో భాగంగా నగరమంతటా, ముఖ్యంగా భారీ కార్యక్రమాలు జరిగే చోట, ప్రదర్శనలు నిర్వహించే ప్రదేశాల్లో గస్తీని ముమ్మరం చేసారు. బూర్ దుబాయి అంతటా 110 పొలిసు గస్తీ దళాలు, 25 ట్రాఫిక్ గస్తీ దళాలతో సహా మొత్తం 176 దళాలను మోహరించగా, దేయిరాలో 66 పొలిసు గస్తీ దళాలు, 11ట్రాఫిక్ గస్తీ దళాలను మొహరిస్తామని, అన్ని రోడ్లపై రాడార్లను ఏర్పాటుచేస్తామని దుబాయి పొలిసు శాఖ జనరాల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాఫిక్ డైరక్టర్ కల్నల్ సైఫ్ ముహైర్ అల్ మజ్రోయి తెలుపుతూ, సంతోషం, సంబరం అనేది ట్రాఫిక్ ను అడ్డగించి, నిబంధనలను అతిక్రమించడం కాదని; ప్రజలందరూ కలసి మెలసి సౌభ్రాత్రుత్వంతో జరుపుకోవాలని ఆయన విజ్ఞప్తి చేసారు.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









