యు.ఎ.ఈ. : నిబంధనలు పాటించండి - జాతీయ దినోత్సవ సంబరాలు జరుపుకొండి
- November 27, 2015
44 వ యు.ఎ.ఈ జాతీయ దినోత్సవం మరియు అమరవీరుల దినోత్సవాన్ని విజయవంతం చేయడానికి దుబాయి పొలిసు వారు సమగ్ర ప్రణాళిక అమలుజరుపనున్నారు. ఈ ప్రణాళికలో భాగంగా నగరమంతటా, ముఖ్యంగా భారీ కార్యక్రమాలు జరిగే చోట, ప్రదర్శనలు నిర్వహించే ప్రదేశాల్లో గస్తీని ముమ్మరం చేసారు. బూర్ దుబాయి అంతటా 110 పొలిసు గస్తీ దళాలు, 25 ట్రాఫిక్ గస్తీ దళాలతో సహా మొత్తం 176 దళాలను మోహరించగా, దేయిరాలో 66 పొలిసు గస్తీ దళాలు, 11ట్రాఫిక్ గస్తీ దళాలను మొహరిస్తామని, అన్ని రోడ్లపై రాడార్లను ఏర్పాటుచేస్తామని దుబాయి పొలిసు శాఖ జనరాల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాఫిక్ డైరక్టర్ కల్నల్ సైఫ్ ముహైర్ అల్ మజ్రోయి తెలుపుతూ, సంతోషం, సంబరం అనేది ట్రాఫిక్ ను అడ్డగించి, నిబంధనలను అతిక్రమించడం కాదని; ప్రజలందరూ కలసి మెలసి సౌభ్రాత్రుత్వంతో జరుపుకోవాలని ఆయన విజ్ఞప్తి చేసారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







