అల్ ఫతే కోస్ట్లో మృతదేహం
- February 26, 2018
మనామా: జుఫైర్లోని అల్ పతె కోస్ట్లో ఓ బాలుడి మృతదేహం లభ్యమయ్యింది. రాత్రి 11 గంటల సమయంలో అల్ ఫతె కోస్ట్లో ఈ మృతదేహాన్ని గుర్తించారు. మృతుడి వయసు 20 ఏళ్ళుగా వుండొచ్చనీ, అరబ్ వ్యక్తి అవవచ్చుననీ అనుమానిస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఈ విషయాన్ని ధృవీకరించింది. సంబంధిత అధికార వర్గాలు, మృతదేహం లభ్యం కావడానికి సంబంధించి చట్ట పరమైన చర్యలు తీసుకుంటున్నాయనీ, కేసు నమోదు చేసి విచారణ జరుపుతారని మినిస్ట్రీ పేర్కొంది.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







