అల్ ఫతే కోస్ట్లో మృతదేహం
- February 26, 2018
మనామా: జుఫైర్లోని అల్ పతె కోస్ట్లో ఓ బాలుడి మృతదేహం లభ్యమయ్యింది. రాత్రి 11 గంటల సమయంలో అల్ ఫతె కోస్ట్లో ఈ మృతదేహాన్ని గుర్తించారు. మృతుడి వయసు 20 ఏళ్ళుగా వుండొచ్చనీ, అరబ్ వ్యక్తి అవవచ్చుననీ అనుమానిస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఈ విషయాన్ని ధృవీకరించింది. సంబంధిత అధికార వర్గాలు, మృతదేహం లభ్యం కావడానికి సంబంధించి చట్ట పరమైన చర్యలు తీసుకుంటున్నాయనీ, కేసు నమోదు చేసి విచారణ జరుపుతారని మినిస్ట్రీ పేర్కొంది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!