నందిని రెడ్డిని సత్కరించనున్న టీ-ప్రభుత్వం
- March 07, 2018
టాలీవుడ్ మహిళా దర్శకురాలు నందిని రెడ్డి తెలంగాణ ప్రభుత్వం సత్కరించనుంది. ఈ నెల 8వ తేదిన అంతార్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాలకు చెందిన 20 మంది మహిళలను సన్మానించాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ క్రమంలోనే సినీ రంగం నుంచి నందిని రెడ్డిని ఎంపిక చేశారు. టాలీవుడ్ లో రాణిస్తున్న ఏకైక మహిళా దర్శకురాలుగా నందిని రెడ్డి ని చెప్పుకోవాలి. ఆమె 'అలా మొదలైంది' సినిమాతో దర్శకురాలిగా పరిచయమైంది. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో హీరోగా నటించిన నాని ఇప్పుడు స్టార్ హీరోలకే స్టార్ హీరో అనిపించుకొంటున్నాడు. ఆ తర్వాత 'కళ్యాణ వైభోగమే' సినిమాతో ప్రేక్షకుల్ని మెప్పించారు నందిని రెడ్డి.
తాజా వార్తలు
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!









