నందిని రెడ్డిని సత్కరించనున్న టీ-ప్రభుత్వం
- March 07, 2018
టాలీవుడ్ మహిళా దర్శకురాలు నందిని రెడ్డి తెలంగాణ ప్రభుత్వం సత్కరించనుంది. ఈ నెల 8వ తేదిన అంతార్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాలకు చెందిన 20 మంది మహిళలను సన్మానించాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ క్రమంలోనే సినీ రంగం నుంచి నందిని రెడ్డిని ఎంపిక చేశారు. టాలీవుడ్ లో రాణిస్తున్న ఏకైక మహిళా దర్శకురాలుగా నందిని రెడ్డి ని చెప్పుకోవాలి. ఆమె 'అలా మొదలైంది' సినిమాతో దర్శకురాలిగా పరిచయమైంది. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో హీరోగా నటించిన నాని ఇప్పుడు స్టార్ హీరోలకే స్టార్ హీరో అనిపించుకొంటున్నాడు. ఆ తర్వాత 'కళ్యాణ వైభోగమే' సినిమాతో ప్రేక్షకుల్ని మెప్పించారు నందిని రెడ్డి.
తాజా వార్తలు
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..
- బిగ్ టికెట్ మూడో వారపు ఈ-డ్రాలో నలుగురికి Dh 25 వేల చొప్పున నగదు బహుమతి
- ఎమిరేట్స్లో ఇక క్రిప్టో చెల్లింపులు..Crypto.com Pay ద్వారా విమాన టికెట్ల బుకింగ్కు అవకాశం
- కార్మికుల కోసం 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం ఆరో వారం..
- తెలంగాణకు 11.56 లక్షల పీఎంఏవై-జీ ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్
- కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి..
- మలబార్ గోల్డ్ & డైమండ్స్ బ్రాండ్ అంబాసడర్గా ఎంఎస్ ధోనీ
- భారత బొమ్మల పరిశ్రమకు కేంద్రం భారీ ప్రోత్సాహం: ఎంపీ బాలశౌరి
- జీఎంఆర్ ఏరో టెక్నిక్–హనీవెల్ ఏరోస్పేస్ వ్యూహాత్మక ఒప్పందం
- యూరప్కు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా జయ్ కుమార్ గుంటుపల్లి...







