నందిని రెడ్డిని సత్కరించనున్న టీ-ప్రభుత్వం
- March 07, 2018
టాలీవుడ్ మహిళా దర్శకురాలు నందిని రెడ్డి తెలంగాణ ప్రభుత్వం సత్కరించనుంది. ఈ నెల 8వ తేదిన అంతార్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాలకు చెందిన 20 మంది మహిళలను సన్మానించాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ క్రమంలోనే సినీ రంగం నుంచి నందిని రెడ్డిని ఎంపిక చేశారు. టాలీవుడ్ లో రాణిస్తున్న ఏకైక మహిళా దర్శకురాలుగా నందిని రెడ్డి ని చెప్పుకోవాలి. ఆమె 'అలా మొదలైంది' సినిమాతో దర్శకురాలిగా పరిచయమైంది. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో హీరోగా నటించిన నాని ఇప్పుడు స్టార్ హీరోలకే స్టార్ హీరో అనిపించుకొంటున్నాడు. ఆ తర్వాత 'కళ్యాణ వైభోగమే' సినిమాతో ప్రేక్షకుల్ని మెప్పించారు నందిని రెడ్డి.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









