మనామా:వలసదారుడి రీపాట్రియేషన్ కోసం విజ్ఞప్తి
- March 29, 2018
మనామా: సోషల్ వర్కర్స్, ఇండియన్ మిషన్ సాయాన్ని కోరారు ఓ వలసదారుడ్ని రీపాట్రియేట్ చేయడం కోసం. మనామాలో గత ఐదేళ్ళుగా మంచానికే పరిమితమయిపోయాడు 78 ఏళ్ళ నలరాజన్. కేరళకు చెందిన నలరాజన్, కంటి చూపును సైతం కోల్పోయారు. గుడైబియాలోని ఓ ఇంట్లో స్నేహితుల సహాయంతో బతుకును వెల్లదీస్తున్నాడాయన. బేకరీలో మొదట్లో పనిచేసేవాడాయన. 2011 నుంచి సమస్యలు అతనికి ప్రారంభమయ్యాయి. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆయన ఇచ్చిన చెక్కులు చెల్లకపోవడంతో జైలు శిక్ష కూడా ఎదుర్కొనాల్సి వచ్చింది. తన కుటుంబాన్ని చూసే అవకాశం దొరుకుతుందని ఎదురుచూస్తున్నాననీ, ఎంబసీ మాత్రమే తనకు సాయం చేయగలదని నలరాజన్ కన్నీరు మున్నీరవుతున్నారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!