మనామా:వలసదారుడి రీపాట్రియేషన్ కోసం విజ్ఞప్తి
- March 29, 2018మనామా: సోషల్ వర్కర్స్, ఇండియన్ మిషన్ సాయాన్ని కోరారు ఓ వలసదారుడ్ని రీపాట్రియేట్ చేయడం కోసం. మనామాలో గత ఐదేళ్ళుగా మంచానికే పరిమితమయిపోయాడు 78 ఏళ్ళ నలరాజన్. కేరళకు చెందిన నలరాజన్, కంటి చూపును సైతం కోల్పోయారు. గుడైబియాలోని ఓ ఇంట్లో స్నేహితుల సహాయంతో బతుకును వెల్లదీస్తున్నాడాయన. బేకరీలో మొదట్లో పనిచేసేవాడాయన. 2011 నుంచి సమస్యలు అతనికి ప్రారంభమయ్యాయి. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆయన ఇచ్చిన చెక్కులు చెల్లకపోవడంతో జైలు శిక్ష కూడా ఎదుర్కొనాల్సి వచ్చింది. తన కుటుంబాన్ని చూసే అవకాశం దొరుకుతుందని ఎదురుచూస్తున్నాననీ, ఎంబసీ మాత్రమే తనకు సాయం చేయగలదని నలరాజన్ కన్నీరు మున్నీరవుతున్నారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం
- టీడీపీ అభ్యర్థి టీ.జీ.భరత్ నామినేషన్ దాఖలు