ప్రముఖ దర్శకుడు కన్నుమూత
- April 01, 2018
ప్రముఖ కోలీవుడ్ సినీ దర్శకులు సీవీ రాజేంద్రన్(81) కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న అయిన చెన్నైలోని స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. కమల కళ్యాణం, సుమాతి ఎన్ సుందరి, రాజా లాంటి పలు తమిళ చిత్రాలకు,తెలుగులో 1985లో వచ్చిన ‘చిరంజీవి’ సినిమాకు ఈయన దర్శకత్వం వహించారు.కోలీవుడ్ చెందిన ప్రముఖ నటీనటులైన శివాజీ గణేశన్, జైశంకర్, రజినీకాంత్, కమల్ హాసన్ లాంటి వారి చిత్రాలకు ఇయన దర్శకుడుగా పనిచేశారు. సీవీ రాజేంద్రన్ మృతి పట్ల తమిళ సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు సినీ ప్రముఖులు ప్రగాఢ సంతాపం తెలియజేశారు.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







