ప్రముఖ దర్శకుడు కన్నుమూత
- April 01, 2018
ప్రముఖ కోలీవుడ్ సినీ దర్శకులు సీవీ రాజేంద్రన్(81) కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న అయిన చెన్నైలోని స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. కమల కళ్యాణం, సుమాతి ఎన్ సుందరి, రాజా లాంటి పలు తమిళ చిత్రాలకు,తెలుగులో 1985లో వచ్చిన ‘చిరంజీవి’ సినిమాకు ఈయన దర్శకత్వం వహించారు.కోలీవుడ్ చెందిన ప్రముఖ నటీనటులైన శివాజీ గణేశన్, జైశంకర్, రజినీకాంత్, కమల్ హాసన్ లాంటి వారి చిత్రాలకు ఇయన దర్శకుడుగా పనిచేశారు. సీవీ రాజేంద్రన్ మృతి పట్ల తమిళ సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు సినీ ప్రముఖులు ప్రగాఢ సంతాపం తెలియజేశారు.
తాజా వార్తలు
- శ్రీలంక పై న్యూజిలాండ్ విజయం
- సైబరాబాద్లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం
- ఇజ్రాయెల్ పార్లమెంట్లో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..
- జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు
- నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!
- గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!
- ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం
- లోక్ భవన్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు









