ప్రముఖ దర్శకుడు కన్నుమూత
- April 01, 2018
ప్రముఖ కోలీవుడ్ సినీ దర్శకులు సీవీ రాజేంద్రన్(81) కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న అయిన చెన్నైలోని స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. కమల కళ్యాణం, సుమాతి ఎన్ సుందరి, రాజా లాంటి పలు తమిళ చిత్రాలకు,తెలుగులో 1985లో వచ్చిన ‘చిరంజీవి’ సినిమాకు ఈయన దర్శకత్వం వహించారు.కోలీవుడ్ చెందిన ప్రముఖ నటీనటులైన శివాజీ గణేశన్, జైశంకర్, రజినీకాంత్, కమల్ హాసన్ లాంటి వారి చిత్రాలకు ఇయన దర్శకుడుగా పనిచేశారు. సీవీ రాజేంద్రన్ మృతి పట్ల తమిళ సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు సినీ ప్రముఖులు ప్రగాఢ సంతాపం తెలియజేశారు.
తాజా వార్తలు
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..
- బిగ్ టికెట్ మూడో వారపు ఈ-డ్రాలో నలుగురికి Dh 25 వేల చొప్పున నగదు బహుమతి
- ఎమిరేట్స్లో ఇక క్రిప్టో చెల్లింపులు..Crypto.com Pay ద్వారా విమాన టికెట్ల బుకింగ్కు అవకాశం
- కార్మికుల కోసం 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం ఆరో వారం..
- తెలంగాణకు 11.56 లక్షల పీఎంఏవై-జీ ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్
- కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి..
- మలబార్ గోల్డ్ & డైమండ్స్ బ్రాండ్ అంబాసడర్గా ఎంఎస్ ధోనీ
- భారత బొమ్మల పరిశ్రమకు కేంద్రం భారీ ప్రోత్సాహం: ఎంపీ బాలశౌరి
- జీఎంఆర్ ఏరో టెక్నిక్–హనీవెల్ ఏరోస్పేస్ వ్యూహాత్మక ఒప్పందం
- యూరప్కు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా జయ్ కుమార్ గుంటుపల్లి...







