బ్యాన్ చేసిన సిగరెట్ల సీజ్
- April 01, 2018
మస్కట్: కస్టమ్స్ అధికారులు బ్యాన్ చేయబడిన సిగరెట్లను సీజ్ చేశారు. ఖత్మత్ మిలాహా బోర్డర్ పోస్ట్లో ఈ సీజ్ జరిగింది. దేశంలోకి పెద్ద మొత్తంలో బ్యాన్ చేసిన సిగరెట్లను స్మగుల్ చేసేందుకు యత్నిస్తుండగా, ఆ యత్నాన్ని భగ్నం చేశారు కస్టమ్స్ అధికారులు. ఫ్రీజర్ ట్రక్లో నిందితులు వీటిని అనుమానం రాకుండా అమర్చారు. ఫిష్ని ట్రాన్స్పోర్ట్ చేసేందుకు ఈ ఫ్రీజర్ ట్రక్ని వినియోగిస్తుంటారు. అత్యంత చాకచక్యంగా సిగరెట్లను గుర్తించిన అధికారులు, వాటిని సీజ్ చేశారు.
తాజా వార్తలు
- NEET పేపర్ లీక్ కేసులో 13 మందిపై సీబీఐ అభియోగాలు
- తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు
- యూఏఈలో నెగెటివ్ రివ్యూ పోస్టు చేస్తున్నారా?
- ప్రజల ప్రతి రూపాయి విలువైనదే..ఆర్థిక క్రమశిక్షణలో రాజీ ఉండకూడదు: డీజీపీ సీవీ ఆనంద్
- టెలిగ్రామ్ అధినేత దురోవ్ పై అంతర్జాతీయ ‘వాంటెడ్’ నోటీసు జారీ
- ఆగస్టు 17 నుంచి విశాఖ విమాన ప్రయాణాలు బంద్
- జోర్డాన్ వైమానిక రక్షణ వ్యవస్థల విజయం.. ఇరాన్ నుంచి ప్రయోగించిన ఐదు క్షిపణులు ధ్వంసం
- ఇరాక్ పై అమెరికా, సౌదీ వైమానిక దాడులు...
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు







