వైరస్ కలకలం: ప్రజల ప్రాణాలు తీస్తున్న 'నిఫా' వైరస్.. 15మంది మృతి!
- May 21, 2018
కేరళలోని కోజికోడ్ జిల్లాలో పెరంబాబ్రా ప్రాంతంలో విష జ్వరాలు ప్రబలాయి. ఇప్పటికే ఈ విష జ్వరాల కారణంగా 9 మంది మరణించారు. దాదాపు 26 మంది విషమపరిస్థితిలో ఉన్నారు. ప్రస్తుతం వీరి కోసం ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు గుర్తు తెలియని వైరస్ సోకడంతో విష జ్వరాలు సోకాయని వైద్యులు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన కేరళ ప్రభుత్వం కేంద్రం సహయం కోరింది. మరణించిన వారిలో ఇద్దరికి నిఫా వైరస్ సోకినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. మిగతా వారికి సోకిన వైరస్ గుర్తించడం కోసం శాంపిళ్లను పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపించారు. వ్యాధి సోకిన పందులు, ఇతర సంక్రమిత జంతువులు ద్వారా లేదా కలుషితమైన పండ్లు (గబ్బిలాలు సగం తినే పండ్లను తినడం) ద్వారా ఈ వైరస్ సోకుతుంది.
తాజా వార్తలు
- డిజిటల్ మార్కెటింగ్ పేరిట మోసం..కంపెనీ మేనేజర్ అరెస్ట్
- హనీట్రాప్ కేసులో సంచలనం: 9 మంది పోలీసులపై కఠిన చర్యలు
- ఏపీ రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులు
- తెలంగాణలో యువతకు శిక్షణ.. అనంతరం జపాన్, జర్మనీలో ఉద్యోగాలు
- ఏపీ ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
- ప్రతీ పల్లెకు ఆర్టీసీ బస్సు: రేవంత్ ప్రభుత్వం శుభవార్త
- దుబాయ్ స్కూళ్లలో పీఈ క్లాసులకు ఆమోదం..!!
- సౌదీలో 500కు పైగా హెరిటేజ్ ప్రదేశాల్లో పునరుజ్జీవ కార్యక్రమాలు..!!
- బహ్రెయిన్ లో స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం..!!
- షార్జాలో Dh3 మిలియన్ ఫ్రాడ్..క్రిమినల్ నెట్వర్క్ అరెస్టు..!!









