ఐపిఎల్ ఫైనల్స్ లో 'రోబో 2.0' టీజర్ 2 రిలీజ్..
- May 21, 2018
సూపర్స్టార్ రజనీకాంత్, శంకర్ క్యాంబినేషన్ లో రూపొందిద్దుకుంటున్న మూవీ రోబో 2.0.. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ విలన్ గా, ఎమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తున్నారు.. ఈ మూవీ షూటింగ్ పార్ట్ ముగించుకుని గ్రాఫిక్స్ వర్క్ జరుపుకుంటున్నది..రూ 400 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.. ఈ నేపథ్యంలో ఈ మూవీ మరో టీజర్ ను ఈ నెల 27వ తేదిన విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయింది..అదీ కూడా ఐపిఎల్ ఫైనల్స్ మ్యాచ్ రోజున ఈ టీజర్ ను రిలీజ్ చేసేందుకు దర్శకుడు శంకర్ ప్రయత్నాలు ప్రారంబించాడు.. ఈ ఫైనల్ మ్యాచ్ ముంబై వాంఖేడ్ స్టేడియంలో జరగనుంది.. మ్యాచ్ టైమ్ అవుట్ టైమ్ లో ఈ టీజర్ ను విడుదల చేస్తారని టాక్..
తాజా వార్తలు
- హనీట్రాప్ కేసులో సంచలనం: 9 మంది పోలీసులపై కఠిన చర్యలు
- ఏపీ రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులు
- తెలంగాణలో యువతకు శిక్షణ.. అనంతరం జపాన్, జర్మనీలో ఉద్యోగాలు
- ఏపీ ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
- ప్రతీ పల్లెకు ఆర్టీసీ బస్సు: రేవంత్ ప్రభుత్వం శుభవార్త
- దుబాయ్ స్కూళ్లలో పీఈ క్లాసులకు ఆమోదం..!!
- సౌదీలో 500కు పైగా హెరిటేజ్ ప్రదేశాల్లో పునరుజ్జీవ కార్యక్రమాలు..!!
- బహ్రెయిన్ లో స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం..!!
- షార్జాలో Dh3 మిలియన్ ఫ్రాడ్..క్రిమినల్ నెట్వర్క్ అరెస్టు..!!
- కువైట్కు సంఘీభావంగా బెంగాలీ సొసైటీ..క్రాఫ్ట్ వర్క్షాప్..!!









