ఐపిఎల్ ఫైనల్స్ లో 'రోబో 2.0' టీజర్ 2 రిలీజ్..
- May 21, 2018
సూపర్స్టార్ రజనీకాంత్, శంకర్ క్యాంబినేషన్ లో రూపొందిద్దుకుంటున్న మూవీ రోబో 2.0.. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ విలన్ గా, ఎమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తున్నారు.. ఈ మూవీ షూటింగ్ పార్ట్ ముగించుకుని గ్రాఫిక్స్ వర్క్ జరుపుకుంటున్నది..రూ 400 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.. ఈ నేపథ్యంలో ఈ మూవీ మరో టీజర్ ను ఈ నెల 27వ తేదిన విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయింది..అదీ కూడా ఐపిఎల్ ఫైనల్స్ మ్యాచ్ రోజున ఈ టీజర్ ను రిలీజ్ చేసేందుకు దర్శకుడు శంకర్ ప్రయత్నాలు ప్రారంబించాడు.. ఈ ఫైనల్ మ్యాచ్ ముంబై వాంఖేడ్ స్టేడియంలో జరగనుంది.. మ్యాచ్ టైమ్ అవుట్ టైమ్ లో ఈ టీజర్ ను విడుదల చేస్తారని టాక్..
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







