సౌదీ అరేబియా :తండ్రిని హతమార్చిన కేసులో దోషికి మరణ శిక్ష
- June 26, 2018
సౌదీ అరేబియా :తండ్రిని సజీవ దహనం చేసిన వ్యక్తికి మరణ శిక్ష విధించినట్లు సౌదీ అరేబియా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పేర్కొంది. సౌదీ జాతీయుడైన మనాహి అల్ బురూక్ అల్ బిషి, అతని తండ్రిపై గ్యాసోలైన్ని పోసి నిప్పంటించాడు. నిద్రిస్తున్న తండ్రి, ఆ నిద్రలోనే హాహాకారాలు చేస్తూ ప్రాణాలు కోల్పోయాడు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతనే ఈ ఘటనకు పాల్పడినట్లు నిర్ధారించారు. సుప్రీంకోర్టుకి నిందితుడ్ని తరలించగా, అక్కడా అతనే నేరం చేసినట్లు రుజువయ్యింది. ఈ నేపథ్యంలో నిందితుడికి మరణ శిక్ష విధించడమయ్యింది. ఈ నేపథ్యంలో నిందితుడికి న్యాయస్థానం విధించిన మరణ శిక్షను అమలుపరిచారు. ఇలాంటి తీవ్రమైన నేరాలకు ఉరిశిక్ష విధించడం ద్వారా చెక్ పెట్టగలమని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







