ఖతర్ జాతీయదినాన్ని పురస్కరించుకొని ప్రత్యక ఆఫేర్లను ప్రకటించిన ఒరేడో సంస్థ
- December 17, 2015
ఖతర్ జాతీయదినాన్ని పురస్కరించుకొని ఒరేడో సంస్థ ప్రత్యక ఆఫేర్లను ప్రకటించింది. తమ
వినియోగదారులు ఎవరైనా , 6 జి బి రీచార్జే దేట కార్డును కొని, అదే ధరతో 5 రెట్ల జి బి.ని
పొందవచ్చని సంబందిత యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది . దీని ద్వారా పొందే లాభమేమిటంటే,
కేవలం 6 జి బి రీచార్జేతో 30 జి బి పొందవచ్చు అని అన్నారు. ఈ ఆఫర్ గురువారం నుంచి 3
రోజుల పాటు వినియోగదారులకు అందుబాటులో ఉంటుందన్నారు . ఖతర్ జాతీయదినాన్ని
పురస్కరించుకొని తాము ఇస్తున్న ఈ సదుపాయం ద్వారా ఫోటోలు , చిత్రాలు , సంక్షిప్త సందేశాలు
ఒకరి నుంచి మరొకరికి పంపడానికి వీలు కలుగుతుంది.
తాజా వార్తలు
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం







