'PBD' లో పాల్గొనటానికి వారణాశి చేరుకున్న యూ.ఏ.ఈ బృందం
- January 20, 2019
వారణాసి:ప్రతి రెండు సంవత్సరాలకు భారత ప్రభుత్వం నిర్వహించే ప్రవాసీ భారతీయ దివస్ లో ప్రపంచవ్యాప్తంగా ప్రవాసీయులు పాల్గొంటారు.సుమారు 350 మంది NRI లు యూఏఈ నుండి ఈరోజు బయలు దేరివెళ్లారు.వారాణసి విమానాశ్రయంలో యూ.పి ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది.వివిధ దేశాలనుండి NRI బయలుదేరారు,ఈ బృందం లో మన తెలంగాణ ప్రాంతానికి ముగ్గురు మాత్రమే ఉన్నారు,అందులో ఆర్మూర్ మండల ఫతేపూర్ గ్రామానికి చెందిన ఏముల రమేష్(అధ్యక్షులు-ప్రవాసీ హక్కులు మరియు సంక్షేమ వేదిక దుబాయ్),జనగామ శ్రీనివాస్(జాయింట్ కో-ఆర్డినేటర్ -IPF) మరియు గౌరి రెడ్డి ఉన్నారు.మొత్తంఒక వారం రోజుల ప్రోగ్రాం లో మూడు రోజులు వారణాసి ,ఒక రోజు కుంభ్ మేళ -ప్రయాగ్-అలహాబాద్ మరియు ఢిల్లీ లో రిపబ్లిక్ డే రోజు 26th jan పరేడ్ గ్రౌండ్ యెర్ర కోట లో పాల్గొంటారు.యూ.ఏ.ఈ బృందానికి ప్రేమ్ చంద్(వైస్ కౌన్సెలర్) ఇంచార్జ్ గా వ్యవహరిస్తున్నారు.


తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







