'PBD' లో పాల్గొనటానికి వారణాశి చేరుకున్న యూ.ఏ.ఈ బృందం
- January 20, 2019వారణాసి:ప్రతి రెండు సంవత్సరాలకు భారత ప్రభుత్వం నిర్వహించే ప్రవాసీ భారతీయ దివస్ లో ప్రపంచవ్యాప్తంగా ప్రవాసీయులు పాల్గొంటారు.సుమారు 350 మంది NRI లు యూఏఈ నుండి ఈరోజు బయలు దేరివెళ్లారు.వారాణసి విమానాశ్రయంలో యూ.పి ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది.వివిధ దేశాలనుండి NRI బయలుదేరారు,ఈ బృందం లో మన తెలంగాణ ప్రాంతానికి ముగ్గురు మాత్రమే ఉన్నారు,అందులో ఆర్మూర్ మండల ఫతేపూర్ గ్రామానికి చెందిన ఏముల రమేష్(అధ్యక్షులు-ప్రవాసీ హక్కులు మరియు సంక్షేమ వేదిక దుబాయ్),జనగామ శ్రీనివాస్(జాయింట్ కో-ఆర్డినేటర్ -IPF) మరియు గౌరి రెడ్డి ఉన్నారు.మొత్తంఒక వారం రోజుల ప్రోగ్రాం లో మూడు రోజులు వారణాసి ,ఒక రోజు కుంభ్ మేళ -ప్రయాగ్-అలహాబాద్ మరియు ఢిల్లీ లో రిపబ్లిక్ డే రోజు 26th jan పరేడ్ గ్రౌండ్ యెర్ర కోట లో పాల్గొంటారు.యూ.ఏ.ఈ బృందానికి ప్రేమ్ చంద్(వైస్ కౌన్సెలర్) ఇంచార్జ్ గా వ్యవహరిస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు