తెలుగు రాష్ట్రాలలో రికార్డు స్థాయికి పడిపోయిన కనిష్ట ఉష్ణోగ్రతలు..
- January 31, 2019తెలుగు రాష్ట్రాలపై చలితో గజగజ వణికిపోతున్నారు. తెలంగాణలోని ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాపై చలి పంజా విరిసిరింది.. కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డ్ స్థాయిలో పడిపోయాయి. జిల్లాలో రాత్రి ఉష్ణోగ్రతలు 3 డిగ్రీలకే పరిమితం అయ్యాయి. కొమురం భీం జిల్లా సిర్పూర్ యూలో 3డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా పొచ్చరలో 3.4గా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక ఉదయం 10, 11 గంటలు దాటితే తప్ప ఇళ్ల నుంచి భయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ