తెలుగు రాష్ట్రాలలో రికార్డు స్థాయికి పడిపోయిన కనిష్ట ఉష్ణోగ్రతలు..
- January 31, 2019
తెలుగు రాష్ట్రాలపై చలితో గజగజ వణికిపోతున్నారు. తెలంగాణలోని ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాపై చలి పంజా విరిసిరింది.. కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డ్ స్థాయిలో పడిపోయాయి. జిల్లాలో రాత్రి ఉష్ణోగ్రతలు 3 డిగ్రీలకే పరిమితం అయ్యాయి. కొమురం భీం జిల్లా సిర్పూర్ యూలో 3డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా పొచ్చరలో 3.4గా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక ఉదయం 10, 11 గంటలు దాటితే తప్ప ఇళ్ల నుంచి భయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







