తెలుగు రాష్ట్రాలలో రికార్డు స్థాయికి పడిపోయిన కనిష్ట ఉష్ణోగ్రతలు..

- January 31, 2019 , by Maagulf
తెలుగు రాష్ట్రాలలో రికార్డు స్థాయికి పడిపోయిన కనిష్ట ఉష్ణోగ్రతలు..

తెలుగు రాష్ట్రాలపై చలితో గజగజ వణికిపోతున్నారు. తెలంగాణలోని ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాపై చలి పంజా విరిసిరింది.. కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డ్ స్థాయిలో పడిపోయాయి. జిల్లాలో రాత్రి ఉష్ణోగ్రతలు 3 డిగ్రీలకే పరిమితం అయ్యాయి. కొమురం భీం జిల్లా సిర్పూర్ యూలో 3డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా పొచ్చరలో 3.4గా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక ఉదయం 10, 11 గంటలు దాటితే తప్ప ఇళ్ల నుంచి భయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com