పాకిస్తాన్కి విమానాల్ని రద్దు చేసిన ఒమన్
- February 27, 2019
మస్కట్: భారత్ - పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఒమన్ ఎయిర్, పాకిస్తాన్కి విమానాల్ని రద్దు చేసింది. పాకిస్తాన్ వ్యాప్తంగా ముఖ్యమైన ఎయిర్పోర్ట్లన్నిటిలోనూ పౌర విమాన సేవలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్కి వివిధ దేశాల నుంచి వెళ్ళాల్సిన విమానాలు రద్దయ్యాయి. పాకిస్తాన్ నుంచి కూడా విదేశాలకు విమానాలు వెళ్ళేందుకు వీలు లేకుండా పోయింది. ఒమన్తోపాటు, యూఏఈ సహా అన్ని దేశాలూ పాకిస్తాన్తో పౌర విమాన యానానికి సంబంధించి సంబంధాల్ని తాత్కాలికంగా తెంచుకోవాల్సి వచ్చింది. ఆయా విమానాశ్రయాల్లో పాకిస్తాన్కి వెళ్ళేందుకు సిద్ధమైన ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా, తాత్కాలికంగా భారతదేశంలోని కొన్ని విమానాశ్రయాలకు విమానాలు రద్దు కాగా, సాయంత్రానికి పునరుద్ధరించబడ్డాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..