భారత్ - పాక్ యుద్ధం: ఆయా దేశాల ట్రావెల్ వార్నింగ్
- February 27, 2019
ఒమన్ సహా పలు దేశాలు భారత్, పాకిస్తాన్ దేశాలకు వెళ్ళే తమ పౌరులకు ట్రావెల్ వార్నింగ్ జారీ చేశాయి. ప్రధానంగా పాకిస్తాన్కు ప్రస్తుత పరిస్థితుల్లో వెళ్ళడం క్షేమం కాదంటూ పలు అరబ్ దేశాలు ట్రావెల్ వార్నింగ్ జారీ చేయడం గమనార్హం. ఒమన్ తప్ప, వేరే అరబ్ దేశం ఏదీ ఇండియాకి వెళ్ళే ప్రయాణీకులకు ట్రావెల్ వార్నింగ్ ఇవ్వకపోవడం గమనార్హం. అయితే భారత్ - పాక్ మధ్య యుద్ధ వాతావరణం ముదురుతుండడంతో భారత్కి సైతం ట్రావెల్ వార్నింగ్ జారీ చేసే అవకాశాలు వున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే భారత్, పాక్లలో వున్న పౌరులు సురక్షితమైన ప్రాంతాలకు చేరుకోవాలని ఆయా దేశాలు తమ పౌరులకు సూచిస్తున్నాయి.
తాజా వార్తలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!







