భారత్ - పాక్ యుద్ధం: ఆయా దేశాల ట్రావెల్ వార్నింగ్
- February 27, 2019
ఒమన్ సహా పలు దేశాలు భారత్, పాకిస్తాన్ దేశాలకు వెళ్ళే తమ పౌరులకు ట్రావెల్ వార్నింగ్ జారీ చేశాయి. ప్రధానంగా పాకిస్తాన్కు ప్రస్తుత పరిస్థితుల్లో వెళ్ళడం క్షేమం కాదంటూ పలు అరబ్ దేశాలు ట్రావెల్ వార్నింగ్ జారీ చేయడం గమనార్హం. ఒమన్ తప్ప, వేరే అరబ్ దేశం ఏదీ ఇండియాకి వెళ్ళే ప్రయాణీకులకు ట్రావెల్ వార్నింగ్ ఇవ్వకపోవడం గమనార్హం. అయితే భారత్ - పాక్ మధ్య యుద్ధ వాతావరణం ముదురుతుండడంతో భారత్కి సైతం ట్రావెల్ వార్నింగ్ జారీ చేసే అవకాశాలు వున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే భారత్, పాక్లలో వున్న పౌరులు సురక్షితమైన ప్రాంతాలకు చేరుకోవాలని ఆయా దేశాలు తమ పౌరులకు సూచిస్తున్నాయి.
తాజా వార్తలు
- అమెరత్–బౌషర్ మౌంటేన్ రోడ్ రెండు రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో MoHRE ఫీజులు, ఫైన్స్ ఈఎంఐల్లో చెల్లించే అవకాశం..!!
- గోల్డ్ ట్రేడ్ మనీలాండరింగ్పై కువైట్ స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ పాస్పోర్ట్ తో 112 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం..!!
- సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..







