భారత్ - పాక్ యుద్ధం: ఆయా దేశాల ట్రావెల్ వార్నింగ్
- February 27, 2019
ఒమన్ సహా పలు దేశాలు భారత్, పాకిస్తాన్ దేశాలకు వెళ్ళే తమ పౌరులకు ట్రావెల్ వార్నింగ్ జారీ చేశాయి. ప్రధానంగా పాకిస్తాన్కు ప్రస్తుత పరిస్థితుల్లో వెళ్ళడం క్షేమం కాదంటూ పలు అరబ్ దేశాలు ట్రావెల్ వార్నింగ్ జారీ చేయడం గమనార్హం. ఒమన్ తప్ప, వేరే అరబ్ దేశం ఏదీ ఇండియాకి వెళ్ళే ప్రయాణీకులకు ట్రావెల్ వార్నింగ్ ఇవ్వకపోవడం గమనార్హం. అయితే భారత్ - పాక్ మధ్య యుద్ధ వాతావరణం ముదురుతుండడంతో భారత్కి సైతం ట్రావెల్ వార్నింగ్ జారీ చేసే అవకాశాలు వున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే భారత్, పాక్లలో వున్న పౌరులు సురక్షితమైన ప్రాంతాలకు చేరుకోవాలని ఆయా దేశాలు తమ పౌరులకు సూచిస్తున్నాయి.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







