హౌతీ డ్రోన్ల కూల్చివేత: ఐదుగురికి గాయాలు
- April 03, 2019
రియాద్: హౌతీ ద్రోన్ల ద్వారా దాడులకు యెమెన్ తీవ్రవాదులు ప్రయత్నించగా, సౌదీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ చాకచక్యంగా ఈ దాడుల్ని తిప్పికొట్టాయి. అయితే ఈ ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. గాయపడ్డవారిలో ఓ మహిళ ఓ చిన్నారి వున్నారు. జనావాసాలే లక్ష్యంగా హౌతీ తీవ్రవాదులు ఈ డ్రోన్లను ప్రయోగించినట్లు సౌదీ ఎయిర్ డిఫెన్స్ వర్గాలు వెల్లడించాయి. శకలాలు జనావాసాల్లో కూలడంతో స్వల్పంగా కొందరికి గాయాలయినట్లు అధికారులు వివరించారు. ఈ క్రమంలో కొన్ని ఇళ్ళు కూడా దెబ్బతిన్నాయి. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించి, వైద్య చికిత్స అందించారు.
తాజా వార్తలు
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం
- ఐటీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- లక్నో పై గుజరాత్ ఘన విజయం
- స్కామ్ వివాదం పై నోరువిప్పిన సింగర్ మంగ్లీ
- భారత విదేశాంగ మంత్రి జైశంకర్కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!









