హౌతీ డ్రోన్ల కూల్చివేత: ఐదుగురికి గాయాలు
- April 03, 2019
రియాద్: హౌతీ ద్రోన్ల ద్వారా దాడులకు యెమెన్ తీవ్రవాదులు ప్రయత్నించగా, సౌదీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ చాకచక్యంగా ఈ దాడుల్ని తిప్పికొట్టాయి. అయితే ఈ ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. గాయపడ్డవారిలో ఓ మహిళ ఓ చిన్నారి వున్నారు. జనావాసాలే లక్ష్యంగా హౌతీ తీవ్రవాదులు ఈ డ్రోన్లను ప్రయోగించినట్లు సౌదీ ఎయిర్ డిఫెన్స్ వర్గాలు వెల్లడించాయి. శకలాలు జనావాసాల్లో కూలడంతో స్వల్పంగా కొందరికి గాయాలయినట్లు అధికారులు వివరించారు. ఈ క్రమంలో కొన్ని ఇళ్ళు కూడా దెబ్బతిన్నాయి. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించి, వైద్య చికిత్స అందించారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







