చిలీ దేశంలో ఇంటిపై కూలిన విమానం...ఆరుగురి మృతి
- April 17, 2019
ప్యూర్టో మాంట్ : చిలీ దేశంలో ఓ విమానం కూలిన ఘటనలో ఆరుగురు మరణించారు. ఆర్చిపియోలాగోస్ ఎయిర్ కంపెనీకి చెందిన విమానం ప్రమాదవశాత్తూ ఓ ఇంటిపై కూలింది. ఈ ఘటనలో పైలెట్ తోపాటు ఐదుగురు ప్రయాణికులు మరణించారు. ఈ ఘటనలో ఓ మహిళ కాళ్లు విరిగాయి. దీంతో గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలించారు. విమాన ప్రమాదానికి కారణాలు తెలియరాలేదని ప్యూర్టో మాంట్ మేయరు హారీ జుర్గెన్ సన్ చెప్పారు. విమానం కూలిన ఇంట్లో ఎవరూ లేరని మేయరు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







