యూఏఈ రాయల్ కోసం ఫ్యునరల్ ప్రేయర్స్
- May 08, 2019
యూఏఈ:షేకా మరియమ్ బింట్ సలీమ్ అల్ సువైది మృతి నేపథ్యంలో పార్తీవదేహానికి సుప్రీం కౌన్సిల్ మెంబర్ అలాగే షార్జా రూలర్ షేక్ డాక్టర్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ కాసిమి ఫ్యునరల్ ప్రేయర్స్ నిర్వహించారు. కింగ్ ఫైసల్ మాస్క్లో ఈ ప్రార్థనలు జరిగాయి. డిప్యూటీ రూలర్ షార్జా, షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ బిన్ సుల్తాన్ అల్ కాసిమి కూడా ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు. పలువురు ప్రముఖులు ఈ ప్రార్థనల్లో పాల్గొని షేకా మరియమ్ బింట్ సలెమ్ అల్ సువైది మృతి పట్ల నివాళులర్పించారు. షార్జా రూలర్, షేక్స్, జుబైల్ సిమిటరీకి తరలి వెళ్ళారు. అక్కడ పార్టీవ దేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







