భారత సంతతి మహిళలకు అరుదైన గౌరవం
- June 01, 2019
ఐరాస లోని ప్రతిష్టాత్మక పదవిలో భారత సంతతికి చెందిన మహిళ అనితా భాటియా నియమితులయ్యారు. మహిళా సాధికారతపై, సమానత్వంపై కృషి చేసే యుఎన్-ఉమెన్ సంస్థకు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా అనితా భాటియా ను నియమిస్తున్నట్లు ఐరాస సెక్రటరీ జనరల్ ప్రకటించారు. భాటియా గతంలో భారత సంతతికి చెందిన లక్ష్మి పురి యుఎన్-ఉమన్ కు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పని చేశారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







