దుబాయ్ లో వైయస్ఆర్సీపీ ప్రేత్యేక పూజలు

- June 01, 2019 , by Maagulf
దుబాయ్ లో వైయస్ఆర్సీపీ ప్రేత్యేక పూజలు

దుబాయ్:ఆంధ్ర ప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా దుబాయ్ లోని బర్ దుబాయ్ శివాలయం లో UAE NRI సెల్ టీం ప్రత్యేక పూజలు నిర్వహించారు.UAE NRI సెల్ కన్వీనర్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ సరైన నాయకుడిని ఎన్నుకున్నందుకు ఏ.పి రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 

ఈ పూజా కార్యక్రమంలో రమేష్ రెడ్డి,సోమిరెడ్డి,రెడ్డయ్య రెడ్డి,కుమార్ చంద్ర,లలిత,రమణ,కోటి,వెంకట్,జగదీష్,వెంకట రమణ రెడ్డి,సుదర్శన్,వెంకట్,ప్రభాకర్ రెడ్డి,నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com