దుబాయ్ లో వైయస్ఆర్సీపీ ప్రేత్యేక పూజలు
- June 01, 2019
దుబాయ్:ఆంధ్ర ప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా దుబాయ్ లోని బర్ దుబాయ్ శివాలయం లో UAE NRI సెల్ టీం ప్రత్యేక పూజలు నిర్వహించారు.UAE NRI సెల్ కన్వీనర్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ సరైన నాయకుడిని ఎన్నుకున్నందుకు ఏ.పి రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ పూజా కార్యక్రమంలో రమేష్ రెడ్డి,సోమిరెడ్డి,రెడ్డయ్య రెడ్డి,కుమార్ చంద్ర,లలిత,రమణ,కోటి,వెంకట్,జగదీష్,వెంకట రమణ రెడ్డి,సుదర్శన్,వెంకట్,ప్రభాకర్ రెడ్డి,నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







