థాయ్ కొత్త ప్రధానిగా ఎన్నికైన ఛాన్ ఓఛా .!
- June 06, 2019
థాయ్ లాండ్ కొత్త ప్రధానిగా పాలక సైనిక కూటమి నేత జనరల్ ప్రయుత్ ఛాన్ ఓఛాను కొత్త పార్లమెంట్ ఎంపిక చేసింది. బుధవారం ఇక్కడ జరిగిన పార్లమెంట్ ఉభయసభల సమావేశంలో ప్రధానికి ఎన్నికయ్యేందుకు అవసరమైన 375 ఓట్లను ఆయన సాధించారు. పార్లమెంట్ దిగువ సభకు ఇటీవల ఎన్నికలు జరగ్గా, ఎగువ సభను మొత్తం పాలక సైనిక కూటమి నియమించిన విషయం తెలిసిందే. మార్చి 24న సార్వత్రిక ఎన్నికలు ముగిసిన 10 వారాల తరువాత ప్రధాని ఎన్నిక జరగటం గమనార్హం. సైనిక కూటమి తన పాలనను సుస్థిరం చేసుకునేందుకే సార్వత్రిక ఎన్నికల తంతును నిర్వహించిందని ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాయి.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







