థాయ్ కొత్త ప్రధానిగా ఎన్నికైన ఛాన్ ఓఛా .!
- June 06, 2019
థాయ్ లాండ్ కొత్త ప్రధానిగా పాలక సైనిక కూటమి నేత జనరల్ ప్రయుత్ ఛాన్ ఓఛాను కొత్త పార్లమెంట్ ఎంపిక చేసింది. బుధవారం ఇక్కడ జరిగిన పార్లమెంట్ ఉభయసభల సమావేశంలో ప్రధానికి ఎన్నికయ్యేందుకు అవసరమైన 375 ఓట్లను ఆయన సాధించారు. పార్లమెంట్ దిగువ సభకు ఇటీవల ఎన్నికలు జరగ్గా, ఎగువ సభను మొత్తం పాలక సైనిక కూటమి నియమించిన విషయం తెలిసిందే. మార్చి 24న సార్వత్రిక ఎన్నికలు ముగిసిన 10 వారాల తరువాత ప్రధాని ఎన్నిక జరగటం గమనార్హం. సైనిక కూటమి తన పాలనను సుస్థిరం చేసుకునేందుకే సార్వత్రిక ఎన్నికల తంతును నిర్వహించిందని ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాయి.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







