స్విమ్మింగ్ పూల్లో మునిగి ట్విన్స్ మృతి
- June 07, 2019ఎమిరేటీ ట్విన్స్, స్విమ్మింగ్ పూల్లో పడి ప్రాణాలు కోల్పోయిన ఘటన రస్ అల్ ఖైమాలోని ఖుజామ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. మృతుల వయసు 2.5 సంవత్సరాలు కావడంతో ఈ ఘటన అందర్నీ కలచివేస్తోంది. ఉదయం 10.10 నిమిషాల సమయంలో తమకు చిన్నారులు కన్పించడలేదంటూ ఫిర్యాదు అందిందనీ, వెంటనే సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించామని పోలీస్ అధికారులు పేర్కొన్నారు. రెస్క్యూ టీమ్, ఇద్దరు చిన్నారుల్నీ స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు తీసి, వారిని బతికించేందుకు ప్రయత్నించినా, ప్రయోజనం లేకుండా పోయిందని రస్ అల్ ఖైమా పోలీసులు వెల్లడించారు. చిన్నారుల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా వుండాలని ఈ సందర్భంగా బ్రిగేడియర్ హుమైది సూచించారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ