స్విమ్మింగ్ పూల్లో మునిగి ట్విన్స్ మృతి
- June 07, 2019
ఎమిరేటీ ట్విన్స్, స్విమ్మింగ్ పూల్లో పడి ప్రాణాలు కోల్పోయిన ఘటన రస్ అల్ ఖైమాలోని ఖుజామ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. మృతుల వయసు 2.5 సంవత్సరాలు కావడంతో ఈ ఘటన అందర్నీ కలచివేస్తోంది. ఉదయం 10.10 నిమిషాల సమయంలో తమకు చిన్నారులు కన్పించడలేదంటూ ఫిర్యాదు అందిందనీ, వెంటనే సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించామని పోలీస్ అధికారులు పేర్కొన్నారు. రెస్క్యూ టీమ్, ఇద్దరు చిన్నారుల్నీ స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు తీసి, వారిని బతికించేందుకు ప్రయత్నించినా, ప్రయోజనం లేకుండా పోయిందని రస్ అల్ ఖైమా పోలీసులు వెల్లడించారు. చిన్నారుల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా వుండాలని ఈ సందర్భంగా బ్రిగేడియర్ హుమైది సూచించారు.
తాజా వార్తలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!
- కింగ్ ఫైసల్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- యూఏఈ ట్రావెల్.. ఏ వస్తువులు తీసుకెళ్లవచ్చు? వేటిపై నిషేధం ఉందంటే?
- యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం
- ICC Rankings: నం.1 స్థానాన్ని కోల్పోయిన భారత్







