దుబాయ్ లో భారత కేంద్ర మంత్రి ని కలిసిన 'బి.జె.పి NRI సెల్'
- June 11, 2019
దుబాయ్:దుబాయ్ కు మొదటిసారి ఒక్క రోజు పర్యటనకు నిమిత్తం విచ్చేసిన భారత కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి వి.మురళీధరన్ కు అపూర్వ స్వాగతం లభించింది.దుబాయ్ లోని 'తాజ్ దుబాయ్' హోటల్ లో మంత్రి ని కాన్సులేట్ జనరల్ విపుల్, బి.జె.పి NRI సెల్ స్టేట్ కన్వీనర్ హరికుమార్,NRI సెల్ స్పోక్స్ప్ర్సన్ సజివ్ పురుషోత్తమన్,NRI సెల్ గల్ఫ్ కో -ఆర్డినేటర్ చంద్ర ప్రకాష్ కలిశారు.ఈ సమావేశంలో గల్ఫ్ లో కమ్యూనిటీ సెంటర్, కేంద్రీయ విద్యాలయ ఏర్పాటుకు మరియు మిడిల్ ఈస్ట్ లో నేషనల్ పెన్షన్ స్కీం భారతీయులకు అమలు చేయాలని చర్చించారు.NRI సెల్ తరపున మంత్రికి మెమొరాండం సమర్పించారు.ఈ రోజు ఉదయం మంత్రి నైజీరియా బయల్దేరి వెళ్లారు.
తాజా వార్తలు
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు