దుబాయ్ లో భారత కేంద్ర మంత్రి ని కలిసిన 'బి.జె.పి NRI సెల్'
- June 11, 2019
దుబాయ్:దుబాయ్ కు మొదటిసారి ఒక్క రోజు పర్యటనకు నిమిత్తం విచ్చేసిన భారత కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి వి.మురళీధరన్ కు అపూర్వ స్వాగతం లభించింది.దుబాయ్ లోని 'తాజ్ దుబాయ్' హోటల్ లో మంత్రి ని కాన్సులేట్ జనరల్ విపుల్, బి.జె.పి NRI సెల్ స్టేట్ కన్వీనర్ హరికుమార్,NRI సెల్ స్పోక్స్ప్ర్సన్ సజివ్ పురుషోత్తమన్,NRI సెల్ గల్ఫ్ కో -ఆర్డినేటర్ చంద్ర ప్రకాష్ కలిశారు.ఈ సమావేశంలో గల్ఫ్ లో కమ్యూనిటీ సెంటర్, కేంద్రీయ విద్యాలయ ఏర్పాటుకు మరియు మిడిల్ ఈస్ట్ లో నేషనల్ పెన్షన్ స్కీం భారతీయులకు అమలు చేయాలని చర్చించారు.NRI సెల్ తరపున మంత్రికి మెమొరాండం సమర్పించారు.ఈ రోజు ఉదయం మంత్రి నైజీరియా బయల్దేరి వెళ్లారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







