ఇరాన్పై అమెరికా సైబర్ దాడులు
- June 24, 2019
వాషింగ్టన్ : మిడిల్ ఈస్ట్ లో చమురు కోసం యుద్ధాలు చేసే అమెరికా, తాజాగా ఇరాన్పై సైబర్ దాడులకు తెగబడింది. ఇరాన్ గగనతలంలోకి చొరబడిన అమెరికా డ్రోన్ను ఆ దేశం కూల్చివేయడంతో కుతకుతలాడుతున్న ట్రంప్ సర్కార్ సైనిక చర్యకు యత్నించి, చివరి నిమిషంలో దాని నుంచి వెనక్కి తగ్గింది. ఆ వెంటనే అంటే గురువారం రాత్రి నుంచే ఇరాన్ క్షిపణి నియంత్రణ కంప్యూటర్ వ్యవస్థపై సైబర్ దాడులు మొదలెట్టింది. పేరు తెలపడానికి ఇష్టపడని ఉన్నతాధికారులు వాషింగ్టన్ పోస్ట్ పత్రికతో మాట్లాడుతూ, ట్రంప్ ఆదేశాల మేరకే అమెరికన్ సెంట్రల్ కమాండ్, సైబర్ కమాండ్ సమన్వయంతో ఇరాన్ సైనిక కంప్యూటర్ వ్యవస్థపై దాడులు ప్రారంభించినట్లు చెప్పారు. ఈ దాడులపై ఇరాన్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!