ఉక్రెయిన్లో భారతీయ వైద్య విద్యార్థుల ఆందోళనలు
- June 29, 2019
కివీ:ఉక్రెయిన్లో భారతీయ వైద్య విద్యార్థులు ఆందోళకు దిగారు. వైద్య విద్య అభ్యసించేందుకు ఇక్కడికి వచ్చిన వీరంతా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా బొగమలెట్స్, కీవ్ మెడికల్ వర్సిటీల తీరుపై వీరంతా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈవర్సిటీలు తాజాగా ప్రవేశపెట్టిన ఐ-ఫామ్ నిబంధనలు విద్యార్థుల పాటిల శాపంగా మారింది. ఇక్కడ చదువుతున్నవారిని ఇంటికి పంపేందుకే ఈ నిబంధనలు తెచ్చారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. చదువు మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి తలెత్తడంతో... ఉక్రెయిన్ అధ్యక్షుడి కార్యాలయం ఎదుట భారతీయ విద్యార్థులు ఆందోళనకు దిగారు.మరోవైపు, విద్యార్థుల ఇబ్బందులపై కన్సల్టెన్సీలు స్పందించడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
తాజా వార్తలు
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు







