ఉక్రెయిన్లో భారతీయ వైద్య విద్యార్థుల ఆందోళనలు
- June 29, 2019
కివీ:ఉక్రెయిన్లో భారతీయ వైద్య విద్యార్థులు ఆందోళకు దిగారు. వైద్య విద్య అభ్యసించేందుకు ఇక్కడికి వచ్చిన వీరంతా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా బొగమలెట్స్, కీవ్ మెడికల్ వర్సిటీల తీరుపై వీరంతా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈవర్సిటీలు తాజాగా ప్రవేశపెట్టిన ఐ-ఫామ్ నిబంధనలు విద్యార్థుల పాటిల శాపంగా మారింది. ఇక్కడ చదువుతున్నవారిని ఇంటికి పంపేందుకే ఈ నిబంధనలు తెచ్చారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. చదువు మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి తలెత్తడంతో... ఉక్రెయిన్ అధ్యక్షుడి కార్యాలయం ఎదుట భారతీయ విద్యార్థులు ఆందోళనకు దిగారు.మరోవైపు, విద్యార్థుల ఇబ్బందులపై కన్సల్టెన్సీలు స్పందించడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







