సోషల్ మీడియాలో 14 శాతం మంది కిడ్స్ వయసు 13 ఏళ్ళ లోపే
- July 12, 2019మస్కట్: సోషల్ మీడియా అప్లికేషన్స్ని వినియోగిస్తున్నవారిలో 14 శాతం మంది చిన్నారుల వయసు 13 ఏళ్ళ లోపే వుందని నేషనల్ సెంటర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (ఎన్సిఎస్ఐ) వెల్లడించింది. ఎన్సిఎస్ఐ పేర్కొన్న వివరాల ప్రకారం 76 శాతం చిన్నారులు య్యూ ట్యూబ్ని వినియోగిస్తోంటే, 28 శాతం మంది వాట్సాప్ని వాడుతున్నారు. 14 శాతం మంది ఇన్స్టాగ్రామ్ వినియోగదారులు. 8 శాతం మంది చిన్నారులు మాత్రమేం స్నాప్ చాట్ని వాడుతున్నారు.
తాజా వార్తలు
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం
- టీడీపీ అభ్యర్థి టీ.జీ.భరత్ నామినేషన్ దాఖలు
- ఏపీకి ప్రధాని మోదీ..సభలు, రోడ్ షోల షెడ్యూల్ ఇదే
- అబుదాబి పోలీసుల అలెర్ట్..అలా చేస్తే 1,000 దిర్హామ్ ఫైన్
- ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు
- పాలస్తీనా శరణార్థులకు యుఎన్ఆర్డబ్ల్యుఎ మద్దతు