హజ్ యాత్రీకులకు 8 మిలియన్ హోలీ ఖురాన్ల పంపిణీ
- July 18, 2019
రియాద్: మినిస్ట్రీ ఆఫ్ ఇస్లామిక్ ఎఫైర్స్, దావాహ్ మరియు గైడెన్స్, హజ్ సీజన్ సందర్భంగా బుక్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ కోసం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. పవిత్ర స్థలాల్ని దర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించేవారికి ఈ ఖురాన్ బుక్స్ని అందజేయనున్నారు. 52 పుస్తకాల్ని 30కి పైగా భాషల్లో ఇప్పటికే ఆమోదించడం జరిగిందని డిపార్ట్మెంట్ ఫ్ పబ్లికేషన్స్ ఎఫైర్స్ అండ్ స్కాలర్లీ రీసెర్చ్ అండర్ సెక్రెటరీ షేక్ అబ్దుల్ అజీజ్ బిన్ మొహమ్మద్ అల్ హమ్దాన్ చెప్పారు. 8 మిలియన్లకు పైగా పవిత్ర ఖురాన్ కాపీలు, రిట్యువల్ బుక్స్ మరియు మాన్యువల్స్ని యాత్రీకులకు పంపిస్తారు.
తాజా వార్తలు
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!









