హజ్ యాత్రీకులకు 8 మిలియన్ హోలీ ఖురాన్ల పంపిణీ
- July 18, 2019
రియాద్: మినిస్ట్రీ ఆఫ్ ఇస్లామిక్ ఎఫైర్స్, దావాహ్ మరియు గైడెన్స్, హజ్ సీజన్ సందర్భంగా బుక్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ కోసం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. పవిత్ర స్థలాల్ని దర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించేవారికి ఈ ఖురాన్ బుక్స్ని అందజేయనున్నారు. 52 పుస్తకాల్ని 30కి పైగా భాషల్లో ఇప్పటికే ఆమోదించడం జరిగిందని డిపార్ట్మెంట్ ఫ్ పబ్లికేషన్స్ ఎఫైర్స్ అండ్ స్కాలర్లీ రీసెర్చ్ అండర్ సెక్రెటరీ షేక్ అబ్దుల్ అజీజ్ బిన్ మొహమ్మద్ అల్ హమ్దాన్ చెప్పారు. 8 మిలియన్లకు పైగా పవిత్ర ఖురాన్ కాపీలు, రిట్యువల్ బుక్స్ మరియు మాన్యువల్స్ని యాత్రీకులకు పంపిస్తారు.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







