48 డిగ్రీలకు చేరనున్న ఉష్ణోగ్రతలు
- July 31, 2019యూఏఈ: యూఏఈలో ఉదయం కొన్ని చోట్ల ఆకాశం మేఘావృతమై కన్పించింది. అత్యల్ప ఉష్ణోగ్రతలు జైస్ మౌంటెయిన్ వద్ద ఉదయం 7.30 నిమిషాల సమయానికి 24.3 డిగ్రీల సెల్సియస్ నమోదయినట్లు నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ వెల్లడించింది. అత్యధిక ఉష్ణోగ్రతలు ఇంటర్నల్ ఏరియాస్లో 43 నుంచి 48 డిగ్రీల వరకు చేరుకుంటాయి. దుబాయ్లో 44 డిగ్రీలు (అత్యధికం), 33 డిగ్రీలు (అత్యల్పం) నమోదవుతాయి. అబుదాబీలో 45 డిగ్రీలు, 35 డిగ్రీలు నమోదవుతాయి. షార్జాలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా 44 డిగ్రీలు నమోదవ్వొచ్చు. అత్యల్ప ఉష్ణోగ్రత 33 డిగ్రీల వరకు వుంటుంది. అత్యధిక హ్యుమిడిటీ 60 నుంచి 80 శాతం మధ్యలో వుంటుంది. గాలుల తీవ్రత సాధారణంగా వుంటుంది. అరేబియన్ గల్ఫ్, ఒమన్ సీ సాధారణ పరిస్థితులతోనే వుంటాయని ఎన్సిఎం పేర్కొంది.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్