48 డిగ్రీలకు చేరనున్న ఉష్ణోగ్రతలు
- July 31, 2019యూఏఈ: యూఏఈలో ఉదయం కొన్ని చోట్ల ఆకాశం మేఘావృతమై కన్పించింది. అత్యల్ప ఉష్ణోగ్రతలు జైస్ మౌంటెయిన్ వద్ద ఉదయం 7.30 నిమిషాల సమయానికి 24.3 డిగ్రీల సెల్సియస్ నమోదయినట్లు నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ వెల్లడించింది. అత్యధిక ఉష్ణోగ్రతలు ఇంటర్నల్ ఏరియాస్లో 43 నుంచి 48 డిగ్రీల వరకు చేరుకుంటాయి. దుబాయ్లో 44 డిగ్రీలు (అత్యధికం), 33 డిగ్రీలు (అత్యల్పం) నమోదవుతాయి. అబుదాబీలో 45 డిగ్రీలు, 35 డిగ్రీలు నమోదవుతాయి. షార్జాలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా 44 డిగ్రీలు నమోదవ్వొచ్చు. అత్యల్ప ఉష్ణోగ్రత 33 డిగ్రీల వరకు వుంటుంది. అత్యధిక హ్యుమిడిటీ 60 నుంచి 80 శాతం మధ్యలో వుంటుంది. గాలుల తీవ్రత సాధారణంగా వుంటుంది. అరేబియన్ గల్ఫ్, ఒమన్ సీ సాధారణ పరిస్థితులతోనే వుంటాయని ఎన్సిఎం పేర్కొంది.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?