ఈద్ అల్ అదా: దుబాయ్లో ఫ్రీ పార్కింగ్ ప్రకటన
- August 06, 2019
దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ), ఈద్ అల్ అదా సెలవుల నేపథ్యంలో ఫ్రీ పార్కింగ్ని ప్రకకటించింది. మల్టీ లెవల్ పార్కింగ్ టెర్మినల్స్ మినహా అన్ని పార్కింగ్ జోన్స్ ఆగస్ట్ 10 నుంచి 13 వరకు ఉచితం. కాగా, ఈద్ అల్ అధా నేపథ్యంలో మెట్రో రైళ్ళ వేళల్లోనూ మార్పుల్ని చేర్పుల్ని ప్రకటించడం జరిగింది. దుబాయ్ ట్రామ్కి సంబంధించి కూడా ప్రత్యేక సమయాల్ని ప్రకటించారు. ఇదిలా వుంటే, కస్టమర్ హ్యాపీనెస్ సెంటర్స్ ఆగస్ట్ 13 నుంచి మూసివేయబడ్తాయని అధికారులు తెలిపారు. ఉమ్ అల్ రమూల్ మరియు ఆర్టిఎ హెడ్ ఆఫీస్ వద్దనున్న స్మార్ట్ కస్టమర్ హ్యాపీనెస్ సెంటర్స్ మాత్రం పనిచేస్తాయి. బస్లకూ, మెరైన్ ట్రాన్స్పోర్ట్కీ ప్రత్యేకంగా వేళల్ని ప్రకటించారు అధికారులు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







