మిర్కాబ్ మాల్లో సమ్మర్ కార్నివాల్
- August 09, 2019ఖతార్: మిర్కాబ్మాల్లో సమ్మర్ సీజన్ అత్యద్భుతమైన కార్నివాల్తో ముగియనుంది. ఈ నేపథ్యంలో నిర్వాహకులు అత్యద్భుతమైన కార్యక్రమాలతో షాపర్స్ని అలరించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈద్ సందర్భంగా నాలుగు రోజులపాటు ప్రత్యేకంగా కార్యక్రమాల్ని ఏర్పాటు చేశారు. స్టేజ్ షోలు, కార్నివాల్ పెర్ఫామెన్స్లు, కోకో ది క్లోన్ షో మరియు ఫైర్ షో ఇక్కడ ప్రధాన ఆకర్షణలు కానున్నాయి. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఆగస్ట్ 16 దాకా ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి. పజిల్స్, క్లాసిక్ ట్విస్ట్స్ - గేమ్స్ వంటివి ఇతర ప్రధాన ఆకర్షణలు. అల్ మనా మాల్స్ జనరల్ మేనేజర్ రోనీ మౌరానీ మాట్లాడుతూ, కార్నివాల్ ప్రారంభం నుంచి వేలాదిమంది విజిటర్స్కి ఘనంగా ఆహ్వానం పలికామనీ, వారంతా ఇక్కడి ఏర్పాట్లను చూసి ఆశ్చర్యపోయారనీ, ఆనందంతో కార్యక్రమాల్ని ఎంజాయ్ చేశారని చెప్పారు.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..