కోచి ఎయిర్పోర్ట్ మూసివేతతో యూఏఈ ప్రయాణీకుల అవస్థలు
- August 09, 2019
కేరళలో వరదల కారణంగా కోచి అంతర్జాతీయ విమానాశ్రయం మూసివేయడంతో, యూఏఈ నుంచి ఇప్పటికే కోచి వెళ్ళేందుకు టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని విమానాల్ని దారి మళ్ళించడం, మరికొన్ని విమానాల్ని రద్దు చేయడంతో ప్రయాణీకుల వెతలు పెరిగాయి. ఈద్ అల్ అదా సెలవుల కారణంగా లాంగ్ వీకెండ్ని ఎంజాయ్ చేయాలనుకున్నవారికి నిజంగానే ఇది బాధాకరమైన విషయం. ఆగస్ట్ 11 వరకు కోచి విమానాశ్రయాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటన విడుదల కావడంతో, విమానాల్ని రద్దు చేయడమో, ఇతర ఎయిర్పోర్ట్లకు మళ్ళించడమో చేస్తున్నారు. దుబాయ్ నుంచి ఫ్లై దుబాయ్, ఎయిరేట్స్, స్పైస్ జెట్, ఇండిగో విమానాలు రద్దు కాగా, అబుదాబీ నుంచి ఎతిహాద్ విమానం, షార్జా నుంచి ఎయిర్ అరేబియా మరియు ఎయిర్ ఇండియా విమానాలు ర్దయ్యాయి.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







