కోచి ఎయిర్పోర్ట్ మూసివేతతో యూఏఈ ప్రయాణీకుల అవస్థలు
- August 09, 2019
కేరళలో వరదల కారణంగా కోచి అంతర్జాతీయ విమానాశ్రయం మూసివేయడంతో, యూఏఈ నుంచి ఇప్పటికే కోచి వెళ్ళేందుకు టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని విమానాల్ని దారి మళ్ళించడం, మరికొన్ని విమానాల్ని రద్దు చేయడంతో ప్రయాణీకుల వెతలు పెరిగాయి. ఈద్ అల్ అదా సెలవుల కారణంగా లాంగ్ వీకెండ్ని ఎంజాయ్ చేయాలనుకున్నవారికి నిజంగానే ఇది బాధాకరమైన విషయం. ఆగస్ట్ 11 వరకు కోచి విమానాశ్రయాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటన విడుదల కావడంతో, విమానాల్ని రద్దు చేయడమో, ఇతర ఎయిర్పోర్ట్లకు మళ్ళించడమో చేస్తున్నారు. దుబాయ్ నుంచి ఫ్లై దుబాయ్, ఎయిరేట్స్, స్పైస్ జెట్, ఇండిగో విమానాలు రద్దు కాగా, అబుదాబీ నుంచి ఎతిహాద్ విమానం, షార్జా నుంచి ఎయిర్ అరేబియా మరియు ఎయిర్ ఇండియా విమానాలు ర్దయ్యాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..