కోచి ఎయిర్పోర్ట్ మూసివేతతో యూఏఈ ప్రయాణీకుల అవస్థలు
- August 09, 2019
కేరళలో వరదల కారణంగా కోచి అంతర్జాతీయ విమానాశ్రయం మూసివేయడంతో, యూఏఈ నుంచి ఇప్పటికే కోచి వెళ్ళేందుకు టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని విమానాల్ని దారి మళ్ళించడం, మరికొన్ని విమానాల్ని రద్దు చేయడంతో ప్రయాణీకుల వెతలు పెరిగాయి. ఈద్ అల్ అదా సెలవుల కారణంగా లాంగ్ వీకెండ్ని ఎంజాయ్ చేయాలనుకున్నవారికి నిజంగానే ఇది బాధాకరమైన విషయం. ఆగస్ట్ 11 వరకు కోచి విమానాశ్రయాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటన విడుదల కావడంతో, విమానాల్ని రద్దు చేయడమో, ఇతర ఎయిర్పోర్ట్లకు మళ్ళించడమో చేస్తున్నారు. దుబాయ్ నుంచి ఫ్లై దుబాయ్, ఎయిరేట్స్, స్పైస్ జెట్, ఇండిగో విమానాలు రద్దు కాగా, అబుదాబీ నుంచి ఎతిహాద్ విమానం, షార్జా నుంచి ఎయిర్ అరేబియా మరియు ఎయిర్ ఇండియా విమానాలు ర్దయ్యాయి.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







