ఆరుగురు వలసదారుల అరెస్ట్
- August 09, 2019
మస్కట్: ఇద్దరు మహిళలు సహా మొత్తం 6 మంది వలసదారుల్ని రాయల్ ఒమన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇళ్ళలో దొంగతనాలు చేస్తున్నట్లు వీరిపై అభియోగాలు మోపబడ్డాయి. తమ ఇళ్ళలోంచి డబ్బు, బంగారు ఆభరణాలు దొంగిలిస్తున్నట్లు బాధితుల నుంచి అందిన ఫిర్యాదు నేపథ్యంలో రాయల్ ఒమన్ పోలీస్ విచారణ చేపట్టి, నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. తలుపులు పగలగొట్టి, ఇంట్లోకి చొరబడి నిందితులు దోపిడీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. మస్కట్ పోలీస్ కమాండ్ నలుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేయగా, మరో కేసులో ఇద్దరు మహిళల్ని వారు పనిచేస్తున్న ఇళ్ళలో దొంగతనాలకు పాల్పడుతున్నందుకు అరెస్ట్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









