ఆరుగురు వలసదారుల అరెస్ట్
- August 09, 2019
మస్కట్: ఇద్దరు మహిళలు సహా మొత్తం 6 మంది వలసదారుల్ని రాయల్ ఒమన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇళ్ళలో దొంగతనాలు చేస్తున్నట్లు వీరిపై అభియోగాలు మోపబడ్డాయి. తమ ఇళ్ళలోంచి డబ్బు, బంగారు ఆభరణాలు దొంగిలిస్తున్నట్లు బాధితుల నుంచి అందిన ఫిర్యాదు నేపథ్యంలో రాయల్ ఒమన్ పోలీస్ విచారణ చేపట్టి, నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. తలుపులు పగలగొట్టి, ఇంట్లోకి చొరబడి నిందితులు దోపిడీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. మస్కట్ పోలీస్ కమాండ్ నలుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేయగా, మరో కేసులో ఇద్దరు మహిళల్ని వారు పనిచేస్తున్న ఇళ్ళలో దొంగతనాలకు పాల్పడుతున్నందుకు అరెస్ట్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..