ఆరుగురు వలసదారుల అరెస్ట్
- August 09, 2019
మస్కట్: ఇద్దరు మహిళలు సహా మొత్తం 6 మంది వలసదారుల్ని రాయల్ ఒమన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇళ్ళలో దొంగతనాలు చేస్తున్నట్లు వీరిపై అభియోగాలు మోపబడ్డాయి. తమ ఇళ్ళలోంచి డబ్బు, బంగారు ఆభరణాలు దొంగిలిస్తున్నట్లు బాధితుల నుంచి అందిన ఫిర్యాదు నేపథ్యంలో రాయల్ ఒమన్ పోలీస్ విచారణ చేపట్టి, నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. తలుపులు పగలగొట్టి, ఇంట్లోకి చొరబడి నిందితులు దోపిడీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. మస్కట్ పోలీస్ కమాండ్ నలుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేయగా, మరో కేసులో ఇద్దరు మహిళల్ని వారు పనిచేస్తున్న ఇళ్ళలో దొంగతనాలకు పాల్పడుతున్నందుకు అరెస్ట్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







