కులుమనాలిలో తెలుగు డాక్టర్ మృతి
- August 11, 2019హిమాచల్ప్రదేశ్లోని కులుమానాలిలో ప్రమాదవశాత్తు తెలుగు డాక్టర్ మృతి చెందాడు. విహార యాత్ర కాస్త విషాద యాత్రగా మారింది. ప్యారాచూట్ వేసుకుని గాల్లో విహరిస్తు ఉండగా ఒక్కసారిగా తెగిపడి కిందపడడంతో డాక్టర్ ఎల్. చంద్రశేఖర్రెడ్డి మృతి చెందాడు. సరదాకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. చంద్రశేఖర్ హైద్రాబాద్లోని నాగోల్లో నివాసం ఉంటున్నాడు. ప్రవేట్ హాస్పిటల్లో ఫిజియోతెరపిస్ట్గా పని చేస్తున్నాడు. చంద్రశేఖర్ మృతితో అతని ఇంట్లో విషాదం నెలకొంది.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం
- టీడీపీ అభ్యర్థి టీ.జీ.భరత్ నామినేషన్ దాఖలు