కులుమనాలిలో తెలుగు డాక్టర్ మృతి
- August 11, 2019
హిమాచల్ప్రదేశ్లోని కులుమానాలిలో ప్రమాదవశాత్తు తెలుగు డాక్టర్ మృతి చెందాడు. విహార యాత్ర కాస్త విషాద యాత్రగా మారింది. ప్యారాచూట్ వేసుకుని గాల్లో విహరిస్తు ఉండగా ఒక్కసారిగా తెగిపడి కిందపడడంతో డాక్టర్ ఎల్. చంద్రశేఖర్రెడ్డి మృతి చెందాడు. సరదాకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. చంద్రశేఖర్ హైద్రాబాద్లోని నాగోల్లో నివాసం ఉంటున్నాడు. ప్రవేట్ హాస్పిటల్లో ఫిజియోతెరపిస్ట్గా పని చేస్తున్నాడు. చంద్రశేఖర్ మృతితో అతని ఇంట్లో విషాదం నెలకొంది.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!