ట్రాఫిక్ సమస్యలకు కారణమైన రోడ్డు ప్రమాదం
- August 12, 2019యూఏఈ: షార్జా నుంచి దుబాయ్ వైపు వెళ్ళే వాహనదారులు ట్రాఫిక్ సమస్యల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఓ యాక్సిడెంట్లో పలు వాహనాలు ధ్వంసం కావడంతో ఈ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్డుపై అల్ కాసియాస్ సిమిటెరీ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. షార్జా నుంచి జబెల్ అలి వైపు వెళ్ళే మార్గంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అతి వేగంతో వాహనాలు నడిపితే ప్రమాదాలు జరుగుతాయనీ, వాహనదారులు పరిమిత వేగంతో తమ వాహనాల్ని నడిపించాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!
- QR247 మిలియన్లు తిరిగి చెల్లించాలని సీఈఓను ఆదేశించిన కోర్టు
- 2023లో 99%కి చేరుకున్న సౌదీ ఇంటర్నెట్ వినియోగం
- మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం.. అగ్రస్థానంలో భారతీయులు
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ సీజన్..మరో 3 రోజులు పొడిగింపు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం