ముంబైకి వెళుతూ ప్రాణాలు కోల్పోయిన ఇండియన్
- August 13, 2019
కువైట్:కువైట్ ఎయిర్పోర్ట్ టెర్మినల్లో భారతదేశానికి చెందిన ఓ ప్రయాణీకుడు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కువైట్ నుంచి ముంబైకి ఈ ప్రయాణీకుడు టిక్కెట్ని బుక్ చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. డిపాచ్యుర్ గేట్ వద్ద అకస్మాత్తుగా ప్రయాణీకుడు పడిపోయి, ప్రాణాలు పోగొట్టుకున్నట్లు అధికారులు వివరించారు. ఫోరెన్సిక్ వైద్యులు, ప్రయాణీకుడి మృతికి గల కారణాల్ని వెల్లడించాల్సి వుంది.
--షేక్ బాషా(కువైట్)
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







