ముంబైకి వెళుతూ ప్రాణాలు కోల్పోయిన ఇండియన్
- August 13, 2019కువైట్:కువైట్ ఎయిర్పోర్ట్ టెర్మినల్లో భారతదేశానికి చెందిన ఓ ప్రయాణీకుడు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కువైట్ నుంచి ముంబైకి ఈ ప్రయాణీకుడు టిక్కెట్ని బుక్ చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. డిపాచ్యుర్ గేట్ వద్ద అకస్మాత్తుగా ప్రయాణీకుడు పడిపోయి, ప్రాణాలు పోగొట్టుకున్నట్లు అధికారులు వివరించారు. ఫోరెన్సిక్ వైద్యులు, ప్రయాణీకుడి మృతికి గల కారణాల్ని వెల్లడించాల్సి వుంది.
--షేక్ బాషా(కువైట్)
తాజా వార్తలు
- ఎయిరిండియా ఎక్స్ప్రెస్ అదిరే ఆఫర్..
- కవిత అరెస్ట్ పై తొలిసారి స్పందించిన కేసీఆర్..
- ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
- భారత్ మరియు దక్షిణాసియాలో హైదరాబాద్ విమానాశ్రేయనిదే అగ్రస్థానం
- తుఫాను ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేయడం చట్టవిరుధ్ధం..యూఏఈ
- పౌరులు, నివాసితుల భద్రతే ముఖ్యం..యూఏఈ అధ్యక్షుడు
- సౌదీల్లో 50% ట్రాఫిక్ తగ్గింపు ఆఫర్ అమలు
- వరద నీటిలో తెలియాడుతున్న వందలాది కార్లు..!
- ఇండియన్ ఇంజనీర్స్ సమస్యపై కీలక చర్చ
- ఒడిశాలోని జాజ్పూర్ కలెక్టర్గా తెలుగు వ్యక్తి నిఖిల్ పవన్ కళ్యాణ్