నీట మునిగిన యువకుడి మృతదేహం గుర్తింపు
- August 16, 2019మస్కట్:అన షర్కియాలో ఇటీవల సముద్రంలో మునిగిపోయిన 21 ఏళ్ళ యువకుడి మృతదేహాన్ని కనుగొన్నారు. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ ఈ విషయాన్ని ధృవీకరించింది. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిందనీ, దురదృష్టవశాత్తూ మృతదేహాన్ని మాత్రమే కనుగొనగలిగామని అధికారులు పేర్కొన్నారు. సముద్రంలో ఈతకు వెళ్ళేవారు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలనీ, వెదర్ కండిషన్స్ని దృష్టిలో పెట్టుకోవాలనీ, ఒక్కోసారి సముద్రం విపరీతంగా మారుతుంటుంది కాబట్టి అప్రమత్తంగా వుండాలని అధికారులు సూచించారు. అథారిటీస్ ఎప్పటికప్పుడు జారీ చేసే వార్నింగ్స్ని ప్రజలు పరిగణనలోకి తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ