భాజపా తెలంగాణా ఎన్.ఆర్.ఐ సెల్-యూఏఈ కన్వీనర్లు నియామకం
- August 16, 2019
దుబాయ్:ఈ నెల 9న దుబాయ్ లో జరిగిన బిజెపి ఎన్నారై సెల్ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో భాజపా తెలంగాణా ఎన్.ఆర్.ఐ సెల్ - యూఏఈ కన్వీనర్లు గా వంశీ గౌడ్ రతజ్ఞగిరి నియామింపబడ్డారు.ఈ నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేసారు.ఈ సందర్భంగా భాజపా ఎమ్మెల్సీ రామచందర్ రావుకి తన నియామకానికి కృషి చేసిన భాజపా తెలంగాణ జిిసిసి చైర్మన్ టి.ఆర్.శ్రీనివాస్, బాజపా మిడిల్ ఈస్ట్ దేశాల కన్వీనర్ నరేంద్ర పన్నీరు కు కమిటీ సభ్యులకు మరియు కార్యకర్తలకు వంశీ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమములో కంబాల మహేందర్ రెడ్డి,వినోద్ ఆర్మూరి,ధనంజయ్ ,ఒరే గంగారాం,బాలు బొమ్మిడి,నేరెళ్ల శ్రీనివాస్,రవి ఉట్నూరి,విశ్వంబర్ గౌడ్,శరత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.



తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు







