భాజపా తెలంగాణా ఎన్.ఆర్.ఐ సెల్-యూఏఈ కన్వీనర్లు నియామకం
- August 16, 2019దుబాయ్:ఈ నెల 9న దుబాయ్ లో జరిగిన బిజెపి ఎన్నారై సెల్ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో భాజపా తెలంగాణా ఎన్.ఆర్.ఐ సెల్ - యూఏఈ కన్వీనర్లు గా వంశీ గౌడ్ రతజ్ఞగిరి నియామింపబడ్డారు.ఈ నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేసారు.ఈ సందర్భంగా భాజపా ఎమ్మెల్సీ రామచందర్ రావుకి తన నియామకానికి కృషి చేసిన భాజపా తెలంగాణ జిిసిసి చైర్మన్ టి.ఆర్.శ్రీనివాస్, బాజపా మిడిల్ ఈస్ట్ దేశాల కన్వీనర్ నరేంద్ర పన్నీరు కు కమిటీ సభ్యులకు మరియు కార్యకర్తలకు వంశీ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమములో కంబాల మహేందర్ రెడ్డి,వినోద్ ఆర్మూరి,ధనంజయ్ ,ఒరే గంగారాం,బాలు బొమ్మిడి,నేరెళ్ల శ్రీనివాస్,రవి ఉట్నూరి,విశ్వంబర్ గౌడ్,శరత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం