పాక్ మసీదులో పేలుడు.. నలుగురు మృతి

- August 16, 2019 , by Maagulf
పాక్ మసీదులో పేలుడు.. నలుగురు మృతి

పాకిస్థాన్‌లోని బలోచిస్తాన్ మసీదులో పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో నలుగురు మృతిచెందారు. మరో 15 మంది గాయపడ్డారు. క్వెట్టా సమీపంలోని కుచ్‌లక్ మసీదులో ఈ పేలుడు జరిగింది. ఈ పేలుడు సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉన్నది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com