పాక్ మసీదులో పేలుడు.. నలుగురు మృతి
- August 16, 2019
పాకిస్థాన్లోని బలోచిస్తాన్ మసీదులో పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో నలుగురు మృతిచెందారు. మరో 15 మంది గాయపడ్డారు. క్వెట్టా సమీపంలోని కుచ్లక్ మసీదులో ఈ పేలుడు జరిగింది. ఈ పేలుడు సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉన్నది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







