పాక్ మసీదులో పేలుడు.. నలుగురు మృతి
- August 16, 2019పాకిస్థాన్లోని బలోచిస్తాన్ మసీదులో పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో నలుగురు మృతిచెందారు. మరో 15 మంది గాయపడ్డారు. క్వెట్టా సమీపంలోని కుచ్లక్ మసీదులో ఈ పేలుడు జరిగింది. ఈ పేలుడు సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉన్నది.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..