బహ్రెయిన్తో భారత్ బంధం మరింత బలోపేతం
- August 23, 2019బహ్రెయిన్:భారత ప్రధాని నరేంద్ర మోడీ బహ్రెయిన్లో పర్యటించనున్న విషయం విదితమే. జీ7 సమ్మిట్లో పాల్గొనే క్రమంలో బహ్రెయిన్తోపాటు యూఏఈలో కూడా ఆయన పర్యటిస్తారు. కాగా, బహ్రెయిన్తో భారత బంధం మరింత బలోపేతం దిశగా తన పర్యటన బహ్రెయిన్లో వుంటుందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. బహ్రెయిన్ - భారత్ మధ్య ఎన్నో ఏళ్ళుగా సన్నిహిత సంబంధాలున్నాయనీ, తన పర్యటనతో ఆ సంబంధాలు మరింత మెరుగవుతాయని ఆశిస్తున్నట్లు మోడీ చెప్పగా, భారత్తో స్నేహ సంబంధాలు పెంచుకోవడానికి బహ్రెయిన్ ఎప్పుడూ సిద్ధంగా వుంటుందని బహ్రెయిన్ వర్గాలు వెల్లడించాయి. భారత్ - బహ్రెయిన్ మధ్య 2018-19 కాలంలో 1.3 బిలియన్ అమెరికన్ డాలర్ల బై లేటరల్ ట్రేడ్ జరిగిందని సంంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!