మోదీకి అరుదైన గౌరవం
- September 02, 2019
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం దక్కింది. ఆయన ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛభారత్ అభియాన్ కార్యక్రమానికి అమెరికాలో గుర్తింపు దక్కింది. ఆయనకు బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ ఓ అవార్డు ప్రదానం చేయనుంది. ఈ నెలాఖరున ప్రధాని అమెరికాలో పర్యటించనున్న సందర్బంగా ఈ అవార్డును అందుకోనున్నారు. దీనిని పీఎంవో సహాయమంత్రి జితేంద్ర సింగ్ దృవీకరించారు. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగిన అపురూప ఘట్టమని ప్రధాన నరేంద్ర మోదీ తీసుకుంటున్న వినూత్న నిర్ణయాలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయన్నారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







