అప్ఘనిస్థాన్ లోని అమెరికా సైనికులను తొలగింపు
- September 03, 2019
అప్ఘనిస్థాన్ లోని అమెరికా సైనికులను తొలగించనున్నట్లు యూఎస్ అధికారులు తెలిపారు. తాలిబన్ జరిగిన శాంతి చర్చల అనంతరం, ఒప్పందం ప్రకారం ఐదు బేస్ క్యాంప్ ల నుంచి 5వేలమంది సైనికులను 135 రోజుల్లో స్వదేశానికి పంపిస్తున్నట్లు అమెరికా ప్రతినిధి అల్మయ్ ఖలీల్జాద్ వెల్లడించారు. అఫ్ఘనిస్థాన్ లోని వేర్పాటువాద నాయకులతో కొన్ని నెలలుగా జరుగుతున్న శాంతి చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. అయితే ఈ ఒప్పందాలపై అమెరికా అధ్యక్షుడు, అఫ్గన్ ప్రధానమంత్రి సంతకాలు చేయాల్సి ఉంటుందని ఆయన వివరించారు. అమెరికా, దాని మిత్రదేశాలపైతాలిబన్ దాడులను చేయకూడదనే ఒప్పందం ప్రకారం సైన్యాన్ని ఉపసంహరించుకున్నట్లు ఖలీల్జాద్ తెలిపారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!