కొత్త రికార్డ్: కింగ్ ఫహాద్ కాజ్ వే మీదుగా 3 మిలియన్ల మంది
- September 04, 2019
బహ్రెయిన్: కింగ్ ఫహాద్ కాజ్ వే మీదుగా ఆగస్ట్లో సుమారు 3 మిలియన్ల మంది ప్రయాణించినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 1986లో ఈ లింక్ ప్రారంభం కాగా, అప్పటినుంచి ఇప్పటిదాకా ఇదే అతి పెద్ద రికార్డ్. మొత్తం 2,918,993 మంది మంది ఈ కాజ్ వే మీద నుంచి ప్రయాణించారు. 25 కిలోమీటర్ల మేర వున్న ఈ కాజ్వే బహ్రెయిన్ మరియు సౌదీ అరేబియాలను కలుపుతుంది. ప్రతి రోజూ సుమారు 94,000 మంది ఈ కాజ్ వే మీదుగా & రపయాణిస్తుంటారు. ఆగస్ట్ 3న అత్యధికంగా 117,542 మంది కాజ్ వే మీద ఇరువైపులా & రపయాణించారు. అత్యల్పంగా ఆగస్ట్ 11న 57,600 మంది ఈ కాజ్వేపై ప్రయాణించినట్లు తెలుస్తోంది. గతంలో ఈ కాజ్ వేపై రికార్డ్ జులై 2018లో నమోదైన 2,821,640.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!