స్కూల్ బస్సు దహనం: చిన్నారుల్ని పరామర్శించిన షేక్ మొహమ్మద్
- September 04, 2019దుబాయ్:ప్రమాద వశాత్తూ స్కూల్ బస్లో అగ్ని కీలలు రేగిన ఘటనకు సంబంధించి చిన్నారుల్ని యూఏఈ ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ అలాగే వైస్ ప్రెసిడెంట్ కూడా అయిన షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ పరామర్శించారు. స్కూల్కి వెళ్ళి విద్యార్థులతో షేక్ మొహమ్మద్ మాట్లాడారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అదే బస్సులో వున్న విద్యార్థి ఖలీఫా అబ్దుల్లా అల్ కాబితో జరిగిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు షేక్ మొహమ్మద్. ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే డ్రైవర్ చాకచక్యంగా బస్సులోంచి విద్యార్థుల్ని కిందికి దించేయడంతో పెను ప్రమాదం తప్పింది.
తాజా వార్తలు
- ఎన్నికల వేళ TSRTC ప్రత్యేక బస్సులు..
- తెలంగాణ మోడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాల కోసం నోటిఫికేషన్
- సౌదీలో 3-సెమిస్టర్ విధానంపై అధ్యయనం పూర్తి..!
- కుమార్తెలను శారీరకంగా హింసించిన తండ్రి అరెస్ట్
- కువైట్లో పెరగనున్న ఉష్ణోగ్రతలు..!
- ఒమానీ విశ్వవిద్యాలయాలపై రేటింగ్ ప్రారంభం
- దోహా ఇంటెర్నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం
- ఫీజులు, ప్రయాణ సమయాలను తగ్గించాలి..పేరెంట్స్
- 175 కోట్ల నెక్లెస్ మెఘా సుధారెడ్డి షో
- ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు బెయిల్