స్కూల్‌ బస్సు దహనం: చిన్నారుల్ని పరామర్శించిన షేక్‌ మొహమ్మద్‌

- September 04, 2019 , by Maagulf
స్కూల్‌ బస్సు దహనం: చిన్నారుల్ని పరామర్శించిన షేక్‌ మొహమ్మద్‌

దుబాయ్:ప్రమాద వశాత్తూ స్కూల్‌ బస్‌లో అగ్ని కీలలు రేగిన ఘటనకు సంబంధించి చిన్నారుల్ని యూఏఈ ప్రైమ్‌ మినిస్టర్‌, దుబాయ్‌ రూలర్‌ అలాగే వైస్‌ ప్రెసిడెంట్‌ కూడా అయిన షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్‌ పరామర్శించారు. స్కూల్‌కి వెళ్ళి విద్యార్థులతో షేక్‌ మొహమ్మద్‌ మాట్లాడారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అదే బస్సులో వున్న విద్యార్థి ఖలీఫా అబ్దుల్లా అల్‌ కాబితో జరిగిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు షేక్‌ మొహమ్మద్‌. ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే డ్రైవర్‌ చాకచక్యంగా బస్సులోంచి విద్యార్థుల్ని కిందికి దించేయడంతో పెను ప్రమాదం తప్పింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com