మొటిమలు దూరం చేయండిలా... !
- January 08, 2016
గోరువెచ్చని నీటితో ముఖాన్ని ఉదయం, సాయంత్రం శుభ్రపరచుకోవాలి. జిడ్డు చర్మంగలవారు ముఖానికి క్రీమ్ ల వాడకపోవటం మంచిది. గోరువెచ్చని నీటికి నిమ్మరసం, చిటికెడు ఉప్పు కలిపి పరగడుపున తీసుకోవాలి. రాత్రి పడుకోవడానికి ముందు చిటికెడు దాల్చిన చెక్క పొడికి, స్పూను తేనె కలిపి మొటిమలకు రాసుకోవాలి. మరసటి రోజు గోరువెచ్చని నీళ్లతో కడిగితే సరిపోతుంది. ఇలా వారానికి రెండుసార్లు చేయాలి. వేప, పుదీనా ఆకులు మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని మొటిమలు మీద రాసి, గంట తరువాత చల్లటి నీళ్ళతో కడిగేస్తే చాలు. మొటిమల తాలూకు మచ్చలకు బొప్పాయి గుజ్జు రాస్తే క్రమంగా మచ్చలు మాయమవుతాయి. చిటికెడు పసుపుకు గంధంపొడి కలిపి ఫెస్టులా చేయాలి. మొటిమలకు రాయాలి.గోధుమ, గడ్డి రసం నిత్యం రాసకుంటే మొటిమలు తగ్గిపోతాయి. వేరు శనగ నూనెకు నిమ్మరసం కలిపి ముఖానికి రాయాలి. పదినిమిసాల తర్వాత ముఖం కడిగేయాలి. దీనివల్ల చర్మానికి హానీచేసే ఇన్ఫెక్షన్ లు దరిచేరవు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







